ది ఈగల్ న్యూస్ చెర్వుగట్టు తెలంగాణలో శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన దేవస్థానం నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత మొదటిసారిగా చెరువుగట్టు దేవస్థానానికి వచ్చిన ఎంపీ కి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ప్రత్యేకతను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి తెలిపిన ఆలయ అర్చకులు.
Read MoreTag: Nalagonda
దివ్వ విమాన స్వర్ణ గోపుర ప్రారంభోత్సవం లో పాల్గొన్న.. ఎంపీ ఛామల
నూతన దంపతులను ఆశిర్వదించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట సూర్యాపేట పట్టణంలోని మన్నెం సదాశివరెడ్డి పంక్షన్ హాల్లో జరిగిన నవోదయ విద్యాసంస్థల వ్యవస్థాపకులు మారం లింగారెడ్డి గారి కుమార్తె భవితా – రుత్విక్ రెడ్డి గార్ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్.
Read Moreనూతన వధూవరులను ఆశిర్వదించిన ఎమ్మెల్యే మందుల సామేలు
ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారి కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం మహబూబ్బాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం లో బాలాజీ ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది .ఈ నిచితార్ధ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశిర్వదించారు .
Read Moreమోత్కూరు లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
ది ఈగల్ న్యూస్: మోత్కూర్ ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ అభిమానులు, విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సభ్యులు కోమటి మత్స్యగిరి ,కాంబోజు మహేందర్ , ,బిళ్లపాటి గోవర్ధన్ రెడ్డి,జంగ శ్రీను , చేడె చంద్రయ్య , కూరెళ్ల కుమారస్వామి, , చేతరాసి వెంకన్న , భాను ,కనుకు రాజు ,మొరిగాల వెంకన్న , బయ్యని గిరిబాబు, చొల్లేటి నరేష్ , జిట్ట నరేష్ ,కోమటి జనార్దన్ ,బుంగపట్ల ప్రభాకర్ , దండ్ల కళ్యాణ్, పళ్ళపు సాయి, శివ, పిట్టల సంపత్ , నిలిగొండ సైదులు , కన్నయ్య , బొల్లేపల్లి శ్రవణ్ ,, గుండా శ్రీను , చంద్ర శేఖర్ , ‘పల్లపు సాయి , గుండు శ్రీనివాస్ , అన్నెపు సతీష్ , ఎడ్ల పక్కీరు , బుర్ర సంతు , భూమయ్య , ప్రశాంత్…
Read Moreఓలింగా… ఓలింగా..నామస్మరణతో మార్మోగుతున్న పెద్దగట్టు
ఈగల్ న్యూస్ :సూర్యాపేట ( పెద్దగట్టు) తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరకు సంబంధించి జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్,జిల్లా ఎస్పీ సంప్రీత్సింగ్ మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. సుమారుగా 2 వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల వారు సమన్వయంతో ఏర్పాట్లు పటిష్టంగా చేశారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు, ఇతర ప్రముఖులు,ముఖ్య నాయకులు దర్శించుకున్నారు.
Read Moreస్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు
స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం ,జాజిరెడ్డిగూడెం ( అర్వపల్లి ) మండల కేంద్రం లోని శ్రీ యోగానందా లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణమహోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వామి వారికీ పట్టు వస్రలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమం లో దేవాలయ ఛైర్మెన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి దంపతులు, సామ అభిషేకు రెడ్డి దంపతులు, మరియు దేవాలయ ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Read Moreఘనంగా మాజీ మార్కెట్ ఛైర్మెన్ జన్మదిన వేడుకలు
పాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు …
పాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు … యాదాద్రి భువనగిరి జిల్లా ,(యాదగిరిగుట్ట ) పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో 6 వ రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి . ఆరవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పూర్ణాహుతి, చక్రతీర్థం అర్చకులు నిర్వహించారు .ఈ పూజల్లో ఆలయ ఈఓ భాస్కర్ రావు,ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు .సాయంత్రం దేవతోద్వాసన, పుష్పయాగం, డోలోత్సవము నిర్వహిస్తారు
Read More