ముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు

ముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు సూర్యాపేట జిల్లా ( తుంగతుర్తి నియోజకవర్గం ) నాగారం మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసే ( అంగడి ) సంత ప్రారంభోత్సవ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ఈనెల 14వ తారీకు శుక్రవారం రోజున ప్రారంభం కానున్న సంతపనులు ముమ్మరం చేస్తున్నట్లు సంత వ్యవస్థాపక నిర్మాణ కమిటీ మరియు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంతలో నాగారం మండల ప్రజలు, పరిసర మండల , గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సంత ప్రారంభోత్సవంలో రైతులకు పేదలకు అందరికి సరసమైన ధరలు నిత్యవసరాలు కూరగాయలు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా మేకలు పశువులు తదితర నిత్యవసరాలన్నీ రైతులకు పేదలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి…

Read More

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

Read More

వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి

వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్బంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ …నల్గొండ జిల్లాలో చెరువుగట్టు దేవస్థానం తర్వాత అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఈ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం అని అన్నారు.ఈ దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందని చెప్పారు .ఈ దేవస్థానాన్ని మరియు చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల లో ఇదే సంవత్సరం ఎత్తిపోతల ప్రాజెక్టుని అప్పటి సీఎంతో శంకుస్థాపన చేయించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మే నెల నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.నామీద…

Read More

శ్రీస్వామి వారి ఆదాయము

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట శనివారం శ్రీస్వామి వారి ఆదాయమురూ:- 39,96,694 /- శ్రీ స్వామి వారికి 2000 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 1,00,000/-ప్రధాన బుకింగ్ 2,23,500/కైంకర్యములు 5,000/-సుప్రభాతం 4,500/-బ్రేక్ దర్శనం 3,63,,000/-వ్రతాలు 2,20,800/-వాహన పూజలు 12,300/-వీఫ్ దర్శనం 7,50,,000/-,ప్రచారశాఖ 23,280/-పాతగుట్ట 55,100/-కొండపైకి వాహన ప్రవేశం 6,41,000/-యాదఋషి నిలయం 1,00764/-సువర్ణ పుష్పార్చన 86,600/-శివాలయం 8,600/-శాశ్వత పూజలు 40,,000/-పుష్కరిణ 1300/-ప్రసాదవిక్రయం 10,22,360/-లాకర్స్ 300/-అన్నదానం 26,870 /-విమాన గోపురం నిల్ల్/-లీజెస్ 3,00,000/-ఇతరములు. 11,670 /- సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ తనిష్క మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమి (కె.శివాణి) వారిచే భరతనాట్యం నృత్య ప్రదర్శన నిర్వహించబడినది.

Read More

ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది..ఎమ్మెల్యే మందుల సామేలు..

ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది.ఎమ్మెల్యే మందుల సామేలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీకులగనన చేపట్టిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు..ఎస్సీ వర్గీకరణ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అని చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనతకాంగ్రెస్ పార్టీ అన్నారు..గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 4వ తేదీనసామాజిక న్యాయ దినంగా ప్రకటించామన్నారు.పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏనాడు మాదిగల పక్షాన లేదని విమర్శించారు.ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను నియమించి 7 నెలల్లోనే తొలగించారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని 100% అమలు చేస్తుందని తెలిపారు.

Read More

శ్రీస్వామి వారి ఆదాయము

శ్రీస్వామి వారి ఆదాయమురూ:- 30,04,754 /- శ్రీ స్వామి వారికి 680 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 34,000/-ప్రధాన బుకింగ్ 79,950/కైంకర్యములు 2,001/-సుప్రభాతం 3,400/-బ్రేక్ దర్శనం 78,600/-వ్రతాలు 55,200/-వాహన పూజలు 4,700/-వీఫ్ దర్శనం 1,20,000/-,ప్రచారశాఖ 11,715/-పాతగుట్ట 11,880/-కొండపైకి వాహన ప్రవేశం 2,00,000/-యాదఋషి నిలయం 38,116/-సువర్ణ పుష్పార్చన 31,200/-శివాలయం 5,800/-శాశ్వత పూజలు 25,000/-పుష్కరిణ 750/-ప్రసాదవిక్రయం 5,61,200/-లాకర్స్ 140/-అన్నదానం 22,087 /-విమాన గోపురం 10,000/-లీజెస్ 17,00,000ఇతరములు 9,015 /-

Read More

ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు The Eagle News నల్లగొండనల్గొండ జిల్లా లోని నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామి అమ్మవారుల కళ్యాణం ఘనంగా జరిగింది.ఈ కళ్యాణంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు, దేవాదాయ అధికారులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం సందర్బంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.

Read More

జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

The Eagle News సూర్యాపేట. ఈ నెల 16 వ తేది నుండి 20 వరకు 5 రోజుల పాటు జరిగే సూర్యాపేట జిల్లా లోని దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ పరిశీలించారు.అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్.

Read More

మూడవరోజు వైభవంగా అధ్యయనోత్సవాలు..

పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవములలో భాగంగా మూడవరోజు పురపాట్టు సేవ, తిరుమంజనము,దివ్య ప్రబంధ సేవా కాలము, శ్రీ పాంచరాత్రాగము రిత్య ప్రధాన అర్చకులు,ఉప ప్రధాన అర్చకులు,వేద పండితులు, పారాయనికులు అత్యంత వైభవంగా నిర్వహించారు.

Read More