నూతన దంపతులను ఆశిర్వదించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

Former MLA Gadari Kishore blessed the newlyweds

ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట సూర్యాపేట పట్టణంలోని మన్నెం సదాశివరెడ్డి పంక్షన్ హాల్లో జరిగిన నవోదయ విద్యాసంస్థల వ్యవస్థాపకులు మారం లింగారెడ్డి గారి కుమార్తె భవితా – రుత్విక్ రెడ్డి గార్ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్.

Read More

నూతన వధూవరులను ఆశిర్వదించిన ఎమ్మెల్యే మందుల సామేలు

ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారి కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం మహబూబ్బాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం లో బాలాజీ ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది .ఈ నిచితార్ధ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశిర్వదించారు .

Read More

బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య

బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య The Eagle News మోత్కూరు గుండాల మండలం నుండి మోత్కురు మీదుగా ఆత్మకూరు ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న సందర్భంగా బిక్కేరు వాగు పై రైతులు సంతోషం తో వాగు వీక్షిస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వారిని చూసి ఆగి రైతులతో మాట్లాడరు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు సార్లు ఈ వాగు ద్వారా మా పంట పొలాలు,గ్రామాల చేరువులకు నీళ్లు అందిచినందుకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారికి,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read More

ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్

ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్ — చేడే మహేందర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు వేదికగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్రాన్ని నిలదీయడం, ప్రజా సమస్యల పట్ల మాట్లాడటం, మరియు ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరించే విదంగా పనిచేస్తూ ప్రజానాయకుడిగా పేరు సంపాదించారు.అలంటి నాయకుడి పై దుష్ప్రచారం చేయడం సరికాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిచేడే మహేందర్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు . కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు , హక్కుల కోసం పోరాడుతూ, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ముందుండే నాయకుడిగా ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు.ఆయన ప్రజాదరణను చూసి ఓర్వలేక…

Read More

స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు

స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం ,జాజిరెడ్డిగూడెం ( అర్వపల్లి ) మండల కేంద్రం లోని శ్రీ యోగానందా లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణమహోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వామి వారికీ పట్టు వస్రలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమం లో దేవాలయ ఛైర్మెన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి దంపతులు, సామ అభిషేకు రెడ్డి దంపతులు, మరియు దేవాలయ ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Read More

ముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు

ముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు సూర్యాపేట జిల్లా ( తుంగతుర్తి నియోజకవర్గం ) నాగారం మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసే ( అంగడి ) సంత ప్రారంభోత్సవ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ఈనెల 14వ తారీకు శుక్రవారం రోజున ప్రారంభం కానున్న సంతపనులు ముమ్మరం చేస్తున్నట్లు సంత వ్యవస్థాపక నిర్మాణ కమిటీ మరియు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంతలో నాగారం మండల ప్రజలు, పరిసర మండల , గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సంత ప్రారంభోత్సవంలో రైతులకు పేదలకు అందరికి సరసమైన ధరలు నిత్యవసరాలు కూరగాయలు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా మేకలు పశువులు తదితర నిత్యవసరాలన్నీ రైతులకు పేదలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి…

Read More

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

Read More

వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి

వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్బంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ …నల్గొండ జిల్లాలో చెరువుగట్టు దేవస్థానం తర్వాత అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఈ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం అని అన్నారు.ఈ దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందని చెప్పారు .ఈ దేవస్థానాన్ని మరియు చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల లో ఇదే సంవత్సరం ఎత్తిపోతల ప్రాజెక్టుని అప్పటి సీఎంతో శంకుస్థాపన చేయించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మే నెల నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.నామీద…

Read More

శ్రీస్వామి వారి ఆదాయము

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట శనివారం శ్రీస్వామి వారి ఆదాయమురూ:- 39,96,694 /- శ్రీ స్వామి వారికి 2000 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 1,00,000/-ప్రధాన బుకింగ్ 2,23,500/కైంకర్యములు 5,000/-సుప్రభాతం 4,500/-బ్రేక్ దర్శనం 3,63,,000/-వ్రతాలు 2,20,800/-వాహన పూజలు 12,300/-వీఫ్ దర్శనం 7,50,,000/-,ప్రచారశాఖ 23,280/-పాతగుట్ట 55,100/-కొండపైకి వాహన ప్రవేశం 6,41,000/-యాదఋషి నిలయం 1,00764/-సువర్ణ పుష్పార్చన 86,600/-శివాలయం 8,600/-శాశ్వత పూజలు 40,,000/-పుష్కరిణ 1300/-ప్రసాదవిక్రయం 10,22,360/-లాకర్స్ 300/-అన్నదానం 26,870 /-విమాన గోపురం నిల్ల్/-లీజెస్ 3,00,000/-ఇతరములు. 11,670 /- సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ తనిష్క మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమి (కె.శివాణి) వారిచే భరతనాట్యం నృత్య ప్రదర్శన నిర్వహించబడినది.

Read More