ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్

ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్ — చేడే మహేందర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు వేదికగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్రాన్ని నిలదీయడం, ప్రజా సమస్యల పట్ల మాట్లాడటం, మరియు ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరించే విదంగా పనిచేస్తూ ప్రజానాయకుడిగా పేరు సంపాదించారు.అలంటి నాయకుడి పై దుష్ప్రచారం చేయడం సరికాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిచేడే మహేందర్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు . కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు , హక్కుల కోసం పోరాడుతూ, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ముందుండే నాయకుడిగా ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు.ఆయన ప్రజాదరణను చూసి ఓర్వలేక…

Read More

స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు

స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం ,జాజిరెడ్డిగూడెం ( అర్వపల్లి ) మండల కేంద్రం లోని శ్రీ యోగానందా లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణమహోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వామి వారికీ పట్టు వస్రలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమం లో దేవాలయ ఛైర్మెన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి దంపతులు, సామ అభిషేకు రెడ్డి దంపతులు, మరియు దేవాలయ ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Read More

ముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు

ముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు సూర్యాపేట జిల్లా ( తుంగతుర్తి నియోజకవర్గం ) నాగారం మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసే ( అంగడి ) సంత ప్రారంభోత్సవ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ఈనెల 14వ తారీకు శుక్రవారం రోజున ప్రారంభం కానున్న సంతపనులు ముమ్మరం చేస్తున్నట్లు సంత వ్యవస్థాపక నిర్మాణ కమిటీ మరియు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంతలో నాగారం మండల ప్రజలు, పరిసర మండల , గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సంత ప్రారంభోత్సవంలో రైతులకు పేదలకు అందరికి సరసమైన ధరలు నిత్యవసరాలు కూరగాయలు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా మేకలు పశువులు తదితర నిత్యవసరాలన్నీ రైతులకు పేదలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి…

Read More

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

Read More

ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది..ఎమ్మెల్యే మందుల సామేలు..

ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది.ఎమ్మెల్యే మందుల సామేలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీకులగనన చేపట్టిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు..ఎస్సీ వర్గీకరణ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అని చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనతకాంగ్రెస్ పార్టీ అన్నారు..గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 4వ తేదీనసామాజిక న్యాయ దినంగా ప్రకటించామన్నారు.పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏనాడు మాదిగల పక్షాన లేదని విమర్శించారు.ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను నియమించి 7 నెలల్లోనే తొలగించారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని 100% అమలు చేస్తుందని తెలిపారు.

Read More

తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే దేశానికి ఆదర్శం… డా. రేఖ బోయలపల్లి.

తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన దేశానికి ఆదర్శం – రాష్ట్ర నాయకురాలు శ్రీమతి రేఖ బోయలపల్లి. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే ని అసెంబ్లీ ఆమోదించడం హర్షనీయం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి రేఖ బోయలపల్లి అన్నారు.కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారం కులగణన చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత ప్రజా ప్రభుత్వందే అని అన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వాలు చేయని కుల ఘనన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అక్కసు తో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదు.సమగ్ర కుటుంబ సర్వేను టిఆర్ఎస్ పార్టీ రాజకీయం కోసం వాడుకుందని, కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రజలకు కూడా తెలియజేయలేదని విమర్శించారు. సర్వేకు సహకరించని…

Read More

జడ్పీ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సామెల్

The Eagle News సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల పరిధిలో తొండ గ్రామం లో ZPHS హైస్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ 10th క్లాస్ పిల్లలను అధిక మార్కులు సాధించలని సూచించి వారికి ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిని చేసి, తిరుమలగిరిలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అందరూ చేరాలని కోరారు. 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ జూనియర్ కళాశాలలో చేరాలని కోరారు. తొండ గ్రామంలో 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Read More

చేడె మహేందర్ : లీడర్స్ ప్రొఫైల్

పూర్తి పేరు: చేడె మహేందర్ తండ్రి పేరు: సంజీవ పుట్టిన తేదీ: 01-01-1989 కులం: SC(మాదిగ) చిరునామా: కంచనపల్లి గ్రామం,అడ్డగూడూరు మండలం,యాదాద్రి భువనగిరి జిల్లా. సంప్రదించాల్సిన మొబైల్ నంబర్స్: Mobile: +91 8251909999, +91 8575369999 Email: Mahendar.chede@gmail.com జాతీయత: భారతీయ హిందూ విద్యార్హతలు: BSC వృత్తి: సామాజిక రాజకీయ కార్యకలాపాలు & పని చేయడం భారత జాతీయ కాంగ్రెస్ INC నియోజకవర్గం: తుంగతుర్తి అసెంబ్లీ (నం.96) కుటుంబ నేపథ్యం: వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రాజకీయ అనుభవం: ప్రస్తుత పోస్ట్ 1) యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యాపేట (ఎన్నికైనవారు) (04-12-2020). 2) సూర్యాపేట అసెంబ్లీ ఇన్‌చార్జ్ (IYC) (02-02-2021). 3) కాంగ్రెస్ సభ్యత్వం సమన్వయకర్తలు-తెలంగాణ యువజన కాంగ్రెస్- హుజూర్‌నగర్ ఇన్‌చార్జ్ (26-01-2022). 4) భువనగిరి పార్లమెంట్ ఇంఛార్జ్-యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలు (21-04- 2024). 5)…

Read More