ది ఈగల్ న్యూస్ : తెలంగాణ బ్యూరో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు.సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు.ఈరోజు 5:45 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.ఉదయం 10:30 లకు విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి…
Read MoreCategory: ఆద్యాత్మికం
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు గౌర్నర్ కు ఆహ్వానం
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ మార్చ్ 01 నుండి 11 వరకు జరిగే శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మి నర్సింహా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు పురస్కరించుకొని శ్రీ స్వామి వారి బ్రహోత్సవములకు విచ్చేయ వలసినదిగా తెలంగాణా రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ భాస్కర్ రావు గారు రాజ్ భవన్ లో కలిసి ఆహ్వాన పత్రిక గౌర్నర్ గారికి అందజేశారు.
Read Moreమల్లికార్జున స్వామి కళ్యాణం లో పాల్గొని ప్రత్యేకపూజలు చేసిన రవికుమార్, హీరేకర్ శ్రీను
ది ఈగల్ న్యూస్ : భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని శ్రీ భ్రమరాంబ కేతమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది .ఈ కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, సీనియర్ నాయకులూ హిరేకార్ శ్రీను పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు ధర్మారెడ్డి, ఎస్ ఎస్ సాయి, దేవేందర్, మల్ రెడ్డి, వల్లం నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామా ప్రజలు పాల్గొన్నారు.
Read Moreజడల రామలింగేశ్వర స్వామి ని దర్శించుకున్న.. ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల
ది ఈగల్ న్యూస్ చెర్వుగట్టు తెలంగాణలో శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన దేవస్థానం నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత మొదటిసారిగా చెరువుగట్టు దేవస్థానానికి వచ్చిన ఎంపీ కి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ప్రత్యేకతను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి తెలిపిన ఆలయ అర్చకులు.
Read Moreదివ్వ విమాన స్వర్ణ గోపుర ప్రారంభోత్సవం లో పాల్గొన్న.. ఎంపీ ఛామల
బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
పుణ్య నదుల జలాలతో మహా కుంభ సంప్రోక్షణ
ది ఈగల్ న్యూస్ :యాదగిరి గుట్ట యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రెండవ రోజు కొనసాగుతున్న పంచకుండాత్మక యాగం,మహాకుంభ సంప్రోక్షణ పూజలు. పుణ్య నదుల నుండి తీసుకువచ్చిన జలాలను యజ్ఞశాల కలశాలలో కల్పిన అర్చకులు.
Read Moreఅత్యంత వైభవంగా ప్రారంభమైన మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవములు
ది ఈగల్ న్యూస్: యాదగిరిగుట్ట సాంస్కృతిక కార్యక్రమములు..శ్రీ స్వామివారి బంగారు విమానా గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలలో భాగంగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును అని కార్యనిర్వాహణాధికారి ప్రకటన ద్వారా తెలిపారు.
Read Moreమోత్కూరు లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
ది ఈగల్ న్యూస్: మోత్కూర్ ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ అభిమానులు, విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సభ్యులు కోమటి మత్స్యగిరి ,కాంబోజు మహేందర్ , ,బిళ్లపాటి గోవర్ధన్ రెడ్డి,జంగ శ్రీను , చేడె చంద్రయ్య , కూరెళ్ల కుమారస్వామి, , చేతరాసి వెంకన్న , భాను ,కనుకు రాజు ,మొరిగాల వెంకన్న , బయ్యని గిరిబాబు, చొల్లేటి నరేష్ , జిట్ట నరేష్ ,కోమటి జనార్దన్ ,బుంగపట్ల ప్రభాకర్ , దండ్ల కళ్యాణ్, పళ్ళపు సాయి, శివ, పిట్టల సంపత్ , నిలిగొండ సైదులు , కన్నయ్య , బొల్లేపల్లి శ్రవణ్ ,, గుండా శ్రీను , చంద్ర శేఖర్ , ‘పల్లపు సాయి , గుండు శ్రీనివాస్ , అన్నెపు సతీష్ , ఎడ్ల పక్కీరు , బుర్ర సంతు , భూమయ్య , ప్రశాంత్…
Read Moreఓలింగా… ఓలింగా..నామస్మరణతో మార్మోగుతున్న పెద్దగట్టు
ఈగల్ న్యూస్ :సూర్యాపేట ( పెద్దగట్టు) తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరకు సంబంధించి జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్,జిల్లా ఎస్పీ సంప్రీత్సింగ్ మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. సుమారుగా 2 వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల వారు సమన్వయంతో ఏర్పాట్లు పటిష్టంగా చేశారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు, ఇతర ప్రముఖులు,ముఖ్య నాయకులు దర్శించుకున్నారు.
Read More