రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన

ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ శనివారం 08-03-2025 ఉదయం 09.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమావేశమై కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సమస్యలపై విన్నవించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు నల్లగొండ జిల్లాకు చేరుకొని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో జరిగే ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ విభాగాలపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రివ్యూ లో పాల్గొంటారు. అనంతరం, రాత్రి 07.30 గంటలకు యాదగిరిగుట్టలో జరిగే శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారు.అనంతరం రాత్రి 10.15 గంటలకు…

Read More

వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణోత్సవం.

ది ఈగల్ న్యూస్ : తెలంగాణ బ్యూరో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు.సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు.ఈరోజు 5:45 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.ఉదయం 10:30 లకు విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి…

Read More

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు గౌర్నర్ కు ఆహ్వానం

Invitation to Governor for Yadadri Brahmotsavam

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ మార్చ్ 01 నుండి 11 వరకు జరిగే శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మి నర్సింహా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు పురస్కరించుకొని శ్రీ స్వామి వారి బ్రహోత్సవములకు విచ్చేయ వలసినదిగా తెలంగాణా రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ భాస్కర్ రావు గారు రాజ్ భవన్ లో కలిసి ఆహ్వాన పత్రిక గౌర్నర్ గారికి అందజేశారు.

Read More

దివ్వ విమాన స్వర్ణ గోపుర ప్రారంభోత్సవం లో పాల్గొన్న.. ఎంపీ ఛామల

MP Chamala participated in the opening ceremony of Divva Vimana Swarna Gopura

ది ఈగల్ న్యూస్: యాదగిరి గుట్ట

Read More

పుణ్య నదుల జలాలతో మహా కుంభ సంప్రోక్షణ

ది ఈగల్ న్యూస్ :యాదగిరి గుట్ట యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రెండవ రోజు కొనసాగుతున్న పంచకుండాత్మక యాగం,మహాకుంభ సంప్రోక్షణ పూజలు. పుణ్య నదుల నుండి తీసుకువచ్చిన జలాలను యజ్ఞశాల కలశాలలో కల్పిన అర్చకులు.

Read More

అత్యంత వైభవంగా ప్రారంభమైన మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవములు

ది ఈగల్ న్యూస్: యాదగిరిగుట్ట సాంస్కృతిక కార్యక్రమములు..శ్రీ స్వామివారి బంగారు విమానా గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలలో భాగంగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును అని కార్యనిర్వాహణాధికారి ప్రకటన ద్వారా తెలిపారు.

Read More

మహా కుంభ సంప్రోక్షణ పై సమీక్ష సమావేశం

ఈగల్ న్యూస్: యాదగిరి గుట్ట ఈ నెల 19 వ తేదీ బుధవారం నుండి 23 వ తేదీ ఆదివారం వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాల గురించి దేవాదాయ శాఖా కమిషనర్ ఎన్.శ్రీధర్ జిల్లా కలెక్టర్ ఎం .హన్మంతరావు ,ACP రమేష్ ,దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భాస్కరరావు,అదనపు కలెక్టర్ వీరారెడ్డి భువనగిరి ,చౌటుప్పల్ ఆర్ డి ఓ లు కృష్ణారెడ్డి , శేఖర్ రెడ్డి ,జిల్లా అధికారులు ,ప్రధాన అర్చకులు ,ఆలయ అధికారుల తోయాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా,పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి…

Read More

విమాన గోపురమునకు మహాకుంభ సంప్రోక్షణ

The Eagle News యాదాద్రి తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీయాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము నందు శ్రీ స్వామి వారి స్వర్ణ విమాన గోపురమునకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమము ఈ నెల 19 తేదీ నుండి 23 వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవోపేతముగా నిర్వహించుటకు ఆలయ ప్రధాన అర్చక స్వాములు నిర్ణయించారని దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఏ .భాస్కరరావు మీడియాకు తెలిపారు. గమనిక:-

Read More