ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.గత 30 ఏళ్లు గా పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్న ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ కు అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలకు పార్టీ భరోసా ఇచ్చింది అని చెప్పారు.అదేవిదంగా 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తూ తెలంగాణ ఉద్యమ కారుడిగా పేరున్న అద్దంకి దయాకర్ రెండు సార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసారని, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసారని టీపీసీసీ అధ్యక్షులు అన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ…
Read MoreTag: suryapeta
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు వీరే..
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణాలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది .కాంగ్రెస్ పార్టీ కి అసెంబ్లీ లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ను బట్టి నాలుగు స్తనాలు రానుండగా దాంట్లో ఒక స్తానం మిత్ర పక్షం అయిన సిపిఐ కి కేటాయించింది .మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ , నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ ,విజయశాంతి ల పేర్లు ఏఐసీసీ ప్రకటించింది.
Read Moreమాజీ మేయర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తుంగతుర్తి రవి
అనాధాశ్రమాన్ని సందర్శించిన ..TMMS రాష్ట్ర కన్వీనర్ డా: గుండ్లపల్లి
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ నగరం లో గల భగవాన్ బాబా అనాథాశ్రమం ను కారా మాజి చైర్మన్ మంద రాంచంద్రారెడ్డి మరియు మాజీ సభ్యులు హైకోర్ట్ అడ్వకేట్ శ్రీమతి రేణుక గూలే గార్లతో కలిసి అనాధాశ్రమాన్ని సందర్శించిన తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డా:గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్.
Read Moreనూతన దంపతులను ఆశిర్వదించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట సూర్యాపేట పట్టణంలోని మన్నెం సదాశివరెడ్డి పంక్షన్ హాల్లో జరిగిన నవోదయ విద్యాసంస్థల వ్యవస్థాపకులు మారం లింగారెడ్డి గారి కుమార్తె భవితా – రుత్విక్ రెడ్డి గార్ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్.
Read Moreనూతన వధూవరులను ఆశిర్వదించిన ఎమ్మెల్యే మందుల సామేలు
ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారి కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం మహబూబ్బాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం లో బాలాజీ ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది .ఈ నిచితార్ధ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశిర్వదించారు .
Read Moreఓలింగా… ఓలింగా..నామస్మరణతో మార్మోగుతున్న పెద్దగట్టు
ఈగల్ న్యూస్ :సూర్యాపేట ( పెద్దగట్టు) తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరకు సంబంధించి జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్,జిల్లా ఎస్పీ సంప్రీత్సింగ్ మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. సుమారుగా 2 వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల వారు సమన్వయంతో ఏర్పాట్లు పటిష్టంగా చేశారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు, ఇతర ప్రముఖులు,ముఖ్య నాయకులు దర్శించుకున్నారు.
Read Moreమీనాక్షి నటరాజన్ గారికి శుభాకాంక్షలు. రేఖా బోయలపల్లి
మీనాక్షి నటరాజన్ గారికి శుభాకాంక్షలు. రేఖా బోయలపల్లి The Eagle News కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గా మీనాక్షి నటరాజన్ గారిని నియమించడం శుభ సూచికం అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు రేఖా బోయలపల్లి గారు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన తెలంగాణ రాష్టానికి మరొక సారి మహిళా నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారిని నియమించి కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి రుజువు అయ్యింది.నటరాజన్ గారు నిజాయితీ కలిగిన నాయకురాలు , అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శంగా ఉండే నాయకురాలు. మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు రేఖ…
Read Moreముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు
ముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు సూర్యాపేట జిల్లా ( తుంగతుర్తి నియోజకవర్గం ) నాగారం మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసే ( అంగడి ) సంత ప్రారంభోత్సవ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ఈనెల 14వ తారీకు శుక్రవారం రోజున ప్రారంభం కానున్న సంతపనులు ముమ్మరం చేస్తున్నట్లు సంత వ్యవస్థాపక నిర్మాణ కమిటీ మరియు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంతలో నాగారం మండల ప్రజలు, పరిసర మండల , గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సంత ప్రారంభోత్సవంలో రైతులకు పేదలకు అందరికి సరసమైన ధరలు నిత్యవసరాలు కూరగాయలు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా మేకలు పశువులు తదితర నిత్యవసరాలన్నీ రైతులకు పేదలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి…
Read More