ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో వారి ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగలను చేసినందుకు. సీఎం రేవంత్ రెడ్డి గారికి భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ , టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య. గురువారం నాడు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని హైదరాబాదులోని క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోకలిశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ బర్రె…
Read MoreCategory: Newsbeat
మాజీ మేయర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తుంగతుర్తి రవి
మల్లికార్జున స్వామి కళ్యాణం లో పాల్గొని ప్రత్యేకపూజలు చేసిన రవికుమార్, హీరేకర్ శ్రీను
ది ఈగల్ న్యూస్ : భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని శ్రీ భ్రమరాంబ కేతమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది .ఈ కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, సీనియర్ నాయకులూ హిరేకార్ శ్రీను పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు ధర్మారెడ్డి, ఎస్ ఎస్ సాయి, దేవేందర్, మల్ రెడ్డి, వల్లం నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామా ప్రజలు పాల్గొన్నారు.
Read Moreఅనాధాశ్రమాన్ని సందర్శించిన ..TMMS రాష్ట్ర కన్వీనర్ డా: గుండ్లపల్లి
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ నగరం లో గల భగవాన్ బాబా అనాథాశ్రమం ను కారా మాజి చైర్మన్ మంద రాంచంద్రారెడ్డి మరియు మాజీ సభ్యులు హైకోర్ట్ అడ్వకేట్ శ్రీమతి రేణుక గూలే గార్లతో కలిసి అనాధాశ్రమాన్ని సందర్శించిన తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డా:గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్.
Read Moreఆశిర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా..దొడ్ల వెంకట్
ది ఈగల్ న్యూస్ : సంగారెడ్డి తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దొడ్ల వెంకట్ ప్రచారంలో భాగంగా పట్టణంలోని వివిధ కాలేజీలలో విస్తృత ప్రచారం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులు,విద్యావంతులు ఉపాద్యాయులు పెద్ద మనస్సుతో ఆశీర్వదించి ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపిస్తే సామాన్యులకు సైతం నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేస్తానని అన్నారు.అదే విధంగా పరిశ్రమల్లో స్థానికులకే ఉన్నత ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం అని ఆయన చెప్పారు.బీజేపీ ,కాంగ్రెస్ అభ్యర్థులని ఎవరు నమ్మే పరిస్థితి లో లేరని అన్నారు. తెలంగాణ ప్రజాశక్తి పార్టీ కి ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, పట్టభద్రుల ఆశీర్వాదంతో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్లోల్ల రామ్ రెడ్డి, రుమాండ్ల మురళి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Moreగీతా కార్మికున్ని పరామర్శించిన.. ఎమ్మెల్యే సామేలు
ది ఈగల్ న్యూస్ :హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన గూడ దశరథ గౌడ్ తాటి చెట్టు పై నుండి పడి గాయాల పాలై హైదరాబాద్ నాగోల్ లోని సుప్రజ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని దశరథ గౌడ్ ను పరామర్శించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కొంత ఆర్థిక సాయం చేశారు.వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ డాక్టర్లను కోరారు.
Read Moreజడల రామలింగేశ్వర స్వామి ని దర్శించుకున్న.. ఎంపీ చామల, ఎమ్మెల్యే వేముల
ది ఈగల్ న్యూస్ చెర్వుగట్టు తెలంగాణలో శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన దేవస్థానం నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత మొదటిసారిగా చెరువుగట్టు దేవస్థానానికి వచ్చిన ఎంపీ కి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ప్రత్యేకతను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి తెలిపిన ఆలయ అర్చకులు.
Read Moreదివ్వ విమాన స్వర్ణ గోపుర ప్రారంభోత్సవం లో పాల్గొన్న.. ఎంపీ ఛామల
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న …అందే నాని బాబు
ది ఈగల్ న్యూస్ :హుస్నాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది .ప్రచారం లో భాగంగా ఈ రోజు హుస్నాబాద్ లో నిర్వహించిన ప్రచారంలో రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ , ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ , రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బందిగా రాకేష్ కృష్ణన్ గార్లతో కలిసి ప్రచారం లో పాల్గొన్న జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందే నాని బాబు . ఈ కార్యక్రమం లో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కొలుపుల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Read Moreగ్రామీణ ప్రాంతాల్లోనే యువతకు స్వయం ఉపాధి … పైళ్ల సోమిరెడ్డి
ది ఈగల్ న్యూస్ : మోత్కూర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఉద్యోగాలకోసం యువకులు పట్టణాలకు వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కునే బదులు స్వగ్రామం లోనే ఉండి స్వయం ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వార గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం పెంపొందుతుందని తెలిపారు. ఇలాంటి వ్యాపారాలు పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన , రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించాలని కోరారు. యువ పారిశ్రామిక వెతలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని అన్నారు. SR దాబా ప్రొప్రైటర్స్ నాయిని రాజేష్, సోమ సాయికుమార్ అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినియోగదారులకు శుభ్రత మరియు రుచిలో నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా…
Read More