ఘనంగా మాజీ మార్కెట్ ఛైర్మెన్ జన్మదిన వేడుకలు
Read MoreCategory: Leaders
గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్
వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి
వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్బంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ …నల్గొండ జిల్లాలో చెరువుగట్టు దేవస్థానం తర్వాత అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఈ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం అని అన్నారు.ఈ దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందని చెప్పారు .ఈ దేవస్థానాన్ని మరియు చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల లో ఇదే సంవత్సరం ఎత్తిపోతల ప్రాజెక్టుని అప్పటి సీఎంతో శంకుస్థాపన చేయించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మే నెల నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.నామీద…
Read Moreజబల్ పూర్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
జబల్ పూర్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ వద్ద జరిగిన రోడ్ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ లోని నాచారం ప్రాంతానికి చెందిన ఏడుగురు కుంభమేళా కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతి కి గురయ్యానని తెలిపారు.మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.మృతులకు తన సంతాపం ప్రకటించారు. బాధితులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
Read Moreబి ఆర్ ఎస్ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుంది ..ఎమ్మెల్యే కుంభం
బి ఆర్ ఎస్ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుంది ..ఎమ్మెల్యే కుంభం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూస్తూనే సోషల్ మీడియాలోబీఅర్ఎస్ పార్టీ అబద్దాలు ప్రచారంచేస్తోంది అని భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు .భువనగిరిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం లో పాల్గొని మాట్లాడారు .రాష్ట్రము లో అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నము ,రైతు రుణమాఫీ చేశాము కొన్ని సాంకేతిక కారణాల వల్లా ఒకరి ఇద్దరికి రాక పోతే అదికూడా త్వరలో వస్తుందని అన్నారు .రాష్ట్ర బడ్జెట్లో 60 వెల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నము.మూసి ప్రక్షాళన చేసి సాగుకు స్వేచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో గెలుస్తాము.ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ధైర్యం…
Read Moreమహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి
మహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకున్న మంత్రి మంత్రికి వేదాశ్వీర్వచనం ఇచ్చిన వేదపండితులు అనంతరం శ్రీ బడే హనుమాన్ జీ దేవాలయాన్ని సందర్శించి హనుమంతుడికి మొక్కులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించిన పూజారులు..
Read Moreమినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పరిశిలించిన మంత్రి సీతక్క
మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పరిశిలించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలమినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు పరిశీలించారు. ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని అధికారులకు సూచించారు.ముందుగా జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించిన మంత్రిఅనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ పూజరులతో సమావేశమైయారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల 12 నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని,…
Read Moreపలు శుభకార్యాలలో పాల్గొన్న స్పీకర్
రంగారెడ్డి జిల్లా మోమిన్పేట్ మండలకేంద్రంలో కృష్ణమూర్తి గారి నివాసంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనిస్వామివారి కృపకు పాత్రులైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. పరిగి నియోజకవర్గంలోని మహ్మదాబాద్ లో మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ కమతం రాంరెడ్డి గారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారి నివాసంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. వారితో పాటుగా పాల్గొన్న పరిగి శాసనసభ్యులు టి. రాంమోహన్ రెడ్డి గారు, వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శశాంక్ రెడ్డి గారు తదితరులు.
Read Moreకులగణన సర్వేపై కేటీఆర్ కు అవగాహన లేదు..టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
కులగణన సర్వేపై కేటీఆర్ కు అవగాహన లేదు..టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేటిఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బిసి కులఘనన ను తప్పులు తడక అంటున్నారు.ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇల్లిల్లు పరిశీలన చేసి ఘనన చేయడం జరిగిందని అన్నారు.కులగనన దేశానికే ఆదర్శంగా చేపట్టము.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటిఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు.రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో పూర్తి చేసిందికులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని చెప్పారు. 1931 తర్వాత కులఘనన జరిగింది ఇది బీసీ లకు ఎంతో మేలు జరుగుతుంది.పక్కాగా పకడ్బందీగా కులఘనన ను దేశంలోనే మొదటిసారి చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానిది. 2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను…
Read Moreస్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయం తో పని చేయాలి..మంత్రి సీతక్క
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలిస్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయం తో పని చేయాలి 10 యేండ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిండురైతును రాజు చేయాలన్న లక్ష్యం తో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసింది రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క ములుగు జిల్ల , ములుగు మండలం లోని ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించిన ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డా. దనసరి అనసూయ సీతక్క.ఈ సందర్భంగా మాట్లాడుతూరాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న…
Read More