The Eagle News భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి కరీం పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ ,పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు హేరే కార్ శ్రీను. ఈ సందర్బంగా కరీం ను పూల బొకే శాలువాతో ఘనంగా సన్మానించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరీ తయర్ లకంజి వల్లపు నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read MoreCategory: Leaders
సేవాలాల్ బోధనలను అనుసరించాలి ..బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్
The Eagle News ఉప్పల్ సంత్ సేవాలాల్ 286 వ జయంతి సందర్బంగా ఉప్పల్ చిలుకనగర్ చౌరస్తాలో శ్రీ తుల్జా భవాని లంబాడి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొర్య కృష్ణా నాయక్ మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ..సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపిన మార్గం ఆదర్శనీయమన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు .బంజారాల అభ్యున్నతి కోసం మహనీయుడు సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారన్నారు.సేవాలాల్ మహారాజ్ గారి గొప్పతనాన్ని చాటేందుకు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి గౌరవించుకున్నామన్నారు .హైదరాబాద్ నగర నడిబొడ్డున సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతో లంబాడా బిడ్డల ఆత్మగౌరవం ఉట్టిపడేలా బంజారా భవన్…
Read Moreమీనాక్షి నటరాజన్ గారికి శుభాకాంక్షలు. రేఖా బోయలపల్లి
మీనాక్షి నటరాజన్ గారికి శుభాకాంక్షలు. రేఖా బోయలపల్లి The Eagle News కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గా మీనాక్షి నటరాజన్ గారిని నియమించడం శుభ సూచికం అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు రేఖా బోయలపల్లి గారు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన తెలంగాణ రాష్టానికి మరొక సారి మహిళా నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారిని నియమించి కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి రుజువు అయ్యింది.నటరాజన్ గారు నిజాయితీ కలిగిన నాయకురాలు , అతి సామాన్య జీవితాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శంగా ఉండే నాయకురాలు. మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు రేఖ…
Read Moreబిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య
బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య The Eagle News మోత్కూరు గుండాల మండలం నుండి మోత్కురు మీదుగా ఆత్మకూరు ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న సందర్భంగా బిక్కేరు వాగు పై రైతులు సంతోషం తో వాగు వీక్షిస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వారిని చూసి ఆగి రైతులతో మాట్లాడరు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు సార్లు ఈ వాగు ద్వారా మా పంట పొలాలు,గ్రామాల చేరువులకు నీళ్లు అందిచినందుకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారికి,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Moreజలంధర్ రెడ్డి జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ..అతహర్
జలంధర్ రెడ్డి జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ..అతహర్ The Eagle News యాదాద్రి భువనగిరి:బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాదాద్రి భువనగిరి చైర్మన్ డా. పగిడాల జలంధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అతహర్.
Read Moreఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్
ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్ — చేడే మహేందర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు వేదికగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్రాన్ని నిలదీయడం, ప్రజా సమస్యల పట్ల మాట్లాడటం, మరియు ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరించే విదంగా పనిచేస్తూ ప్రజానాయకుడిగా పేరు సంపాదించారు.అలంటి నాయకుడి పై దుష్ప్రచారం చేయడం సరికాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిచేడే మహేందర్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు . కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు , హక్కుల కోసం పోరాడుతూ, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ముందుండే నాయకుడిగా ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు.ఆయన ప్రజాదరణను చూసి ఓర్వలేక…
Read Moreజర్నలిస్ట్ మల్లారెడ్డి ని పరామర్శించిన టిజెయూ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా
జర్నలిస్ట్ మల్లారెడ్డి ని పరామర్శించిన టిజెయూ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, మాసాన్ పల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు, సాక్షి రిపోర్టర్ అట్ల మల్లారెడ్డి తండ్రి గారు అట్ల సత్తి రెడ్డి ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు.విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా మల్లారెడ్డి స్వగృహానికి వెళ్లి వారి తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు . జర్నలిస్ట్ మల్లారెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఆయన వెంట తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గుండాల మండల అధ్యక్షులు సూరారపు నరేష్, ఉపాధ్యక్షులు పొన్నగాని యాదగిరి, కోశాధికారి చిలుకూరి మోహన్, సభ్యులు అంబదాస్ తదితరులు ఉన్నారు.
Read Moreమాజీ సీఎం కెసిఆర్ ను కలిసిన.. కర్నె అరవింద్
మాజీ సీఎం కెసిఆర్ ను కలిసిన.. కర్నె అరవింద్ బి ఆర్ ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ( గజ్వెల్ ) ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు కర్నె అరవింద్.గత నెల శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అరవింద్ కోలుకున్న తరువాత పార్టీ అధినేతను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కెసిఆర్ అరవింద్ ఆరోగ్యం యోగ క్షేమాలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు అడిగి తెలుసుకున్నట్లు కర్నె అరవింద్ తెలిపారు.
Read Moreనిరుద్యోగుల పక్షాన పోరాడుతా..అవకాశం ఇవ్వండి.. దొడ్ల వెంకట్
నిరుద్యోగుల పక్షాన పోరాడుతా..అవకాశం ఇవ్వండి.. దొడ్ల వెంకట్ కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తే మీ ఓటుకు అర్థమే ఉండదని, నిరుద్యోగుల తరుపున పోరాడే అవకాశం ఒక్కసారి ఇవ్వండి అని పట్టభద్రుల MLC అభ్యర్థి దొడ్ల వెంకట్ అన్నారు.మెదక్, నిజాంబాద్, ఆదిలాబాద్,కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ప్రజాశక్తి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా దొడ్ల వెంకట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.ఈ సందర్బంగా దొడ్ల వెంకట్ మాట్లాడుతూ… కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగుతూ… ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వ్యక్తికి మనం ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్టే అవుతుందని,అలాగే బిజెపి అభ్యర్థి ఏ సమయంలో ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదు అలాంటికి వ్యక్తికి ఓటు వేయడం శుద్ధ దండుగని అన్నారు. దయచేసి నిరుద్యోగుల పక్షాన పోరాడడానికై పట్టభద్రులు,ఉపాధ్యాయులు నన్ను నమ్మి ఒక్కసారి…
Read Moreస్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు
స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం ,జాజిరెడ్డిగూడెం ( అర్వపల్లి ) మండల కేంద్రం లోని శ్రీ యోగానందా లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణమహోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వామి వారికీ పట్టు వస్రలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమం లో దేవాలయ ఛైర్మెన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి దంపతులు, సామ అభిషేకు రెడ్డి దంపతులు, మరియు దేవాలయ ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Read More