ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.గత 30 ఏళ్లు గా పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్న ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ కు అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలకు పార్టీ భరోసా ఇచ్చింది అని చెప్పారు.అదేవిదంగా 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తూ తెలంగాణ ఉద్యమ కారుడిగా పేరున్న అద్దంకి దయాకర్ రెండు సార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసారని, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసారని టీపీసీసీ అధ్యక్షులు అన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ…
Read MoreCategory: తుంగతుర్తి
మాజీ మేయర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తుంగతుర్తి రవి
గ్రామీణ ప్రాంతాల్లోనే యువతకు స్వయం ఉపాధి … పైళ్ల సోమిరెడ్డి
ది ఈగల్ న్యూస్ : మోత్కూర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఉద్యోగాలకోసం యువకులు పట్టణాలకు వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కునే బదులు స్వగ్రామం లోనే ఉండి స్వయం ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వార గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం పెంపొందుతుందని తెలిపారు. ఇలాంటి వ్యాపారాలు పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన , రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించాలని కోరారు. యువ పారిశ్రామిక వెతలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని అన్నారు. SR దాబా ప్రొప్రైటర్స్ నాయిని రాజేష్, సోమ సాయికుమార్ అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినియోగదారులకు శుభ్రత మరియు రుచిలో నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా…
Read Moreనూతన దంపతులను ఆశిర్వదించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట సూర్యాపేట పట్టణంలోని మన్నెం సదాశివరెడ్డి పంక్షన్ హాల్లో జరిగిన నవోదయ విద్యాసంస్థల వ్యవస్థాపకులు మారం లింగారెడ్డి గారి కుమార్తె భవితా – రుత్విక్ రెడ్డి గార్ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్.
Read Moreనూతన వధూవరులను ఆశిర్వదించిన ఎమ్మెల్యే మందుల సామేలు
ది ఈగల్ న్యూస్ : సూర్యాపేట సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారి కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమం మహబూబ్బాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రం లో బాలాజీ ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది .ఈ నిచితార్ధ కార్యక్రమానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశిర్వదించారు .
Read Moreబిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య
బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య The Eagle News మోత్కూరు గుండాల మండలం నుండి మోత్కురు మీదుగా ఆత్మకూరు ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న సందర్భంగా బిక్కేరు వాగు పై రైతులు సంతోషం తో వాగు వీక్షిస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వారిని చూసి ఆగి రైతులతో మాట్లాడరు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు సార్లు ఈ వాగు ద్వారా మా పంట పొలాలు,గ్రామాల చేరువులకు నీళ్లు అందిచినందుకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారికి,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Moreఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్
ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్ — చేడే మహేందర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు వేదికగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్రాన్ని నిలదీయడం, ప్రజా సమస్యల పట్ల మాట్లాడటం, మరియు ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరించే విదంగా పనిచేస్తూ ప్రజానాయకుడిగా పేరు సంపాదించారు.అలంటి నాయకుడి పై దుష్ప్రచారం చేయడం సరికాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిచేడే మహేందర్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు . కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు , హక్కుల కోసం పోరాడుతూ, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ముందుండే నాయకుడిగా ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు.ఆయన ప్రజాదరణను చూసి ఓర్వలేక…
Read Moreస్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు
స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం ,జాజిరెడ్డిగూడెం ( అర్వపల్లి ) మండల కేంద్రం లోని శ్రీ యోగానందా లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణమహోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వామి వారికీ పట్టు వస్రలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమం లో దేవాలయ ఛైర్మెన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి దంపతులు, సామ అభిషేకు రెడ్డి దంపతులు, మరియు దేవాలయ ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Read Moreముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు
ముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు సూర్యాపేట జిల్లా ( తుంగతుర్తి నియోజకవర్గం ) నాగారం మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసే ( అంగడి ) సంత ప్రారంభోత్సవ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ఈనెల 14వ తారీకు శుక్రవారం రోజున ప్రారంభం కానున్న సంతపనులు ముమ్మరం చేస్తున్నట్లు సంత వ్యవస్థాపక నిర్మాణ కమిటీ మరియు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంతలో నాగారం మండల ప్రజలు, పరిసర మండల , గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సంత ప్రారంభోత్సవంలో రైతులకు పేదలకు అందరికి సరసమైన ధరలు నిత్యవసరాలు కూరగాయలు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా మేకలు పశువులు తదితర నిత్యవసరాలన్నీ రైతులకు పేదలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి…
Read More