గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

గాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్

Read More

వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి

వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్బంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ …నల్గొండ జిల్లాలో చెరువుగట్టు దేవస్థానం తర్వాత అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఈ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం అని అన్నారు.ఈ దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందని చెప్పారు .ఈ దేవస్థానాన్ని మరియు చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల లో ఇదే సంవత్సరం ఎత్తిపోతల ప్రాజెక్టుని అప్పటి సీఎంతో శంకుస్థాపన చేయించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మే నెల నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.నామీద…

Read More

యాసంగి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చూడండీ..జిల్లా కలెక్టర్

యాసంగి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చూడండీ..జిల్లా కలెక్టర్ యాసంగి(రబీ) 2024-25 కు సంబంధించి ధాన్యం సేకరణ సజావుగా జరుగాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.ధాన్యం సేకరణ గురించి సన్నాహక సమావేశం రాయగిరిలోని లింగ బసవ గార్డెన్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో ధాన్యం సేకరణ సజావుగా జరిగిందని , అదేవిధంగా రానున్న యాసంగి పంట కాలంలో అధిక దిగుబడి రానున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఇప్పటినుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన సన్నాహాలు చేయాలని సూచించారు. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు తల ఎత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.…

Read More

బి ఆర్ ఎస్ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుంది ..ఎమ్మెల్యే కుంభం

బి ఆర్ ఎస్ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుంది ..ఎమ్మెల్యే కుంభం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూస్తూనే సోషల్ మీడియాలోబీఅర్ఎస్ పార్టీ అబద్దాలు ప్రచారంచేస్తోంది అని భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు .భువనగిరిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం లో పాల్గొని మాట్లాడారు .రాష్ట్రము లో అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నము ,రైతు రుణమాఫీ చేశాము కొన్ని సాంకేతిక కారణాల వల్లా ఒకరి ఇద్దరికి రాక పోతే అదికూడా త్వరలో వస్తుందని అన్నారు .రాష్ట్ర బడ్జెట్లో 60 వెల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నము.మూసి ప్రక్షాళన చేసి సాగుకు స్వేచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో గెలుస్తాము.ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ధైర్యం…

Read More

మహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి

మహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకున్న మంత్రి మంత్రికి వేదాశ్వీర్వచనం ఇచ్చిన వేదపండితులు అనంతరం శ్రీ బడే హనుమాన్ జీ దేవాలయాన్ని సందర్శించి హనుమంతుడికి మొక్కులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించిన పూజారులు..

Read More

వైభవముగా 3వ రోజు పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

వైభవముగా 3వ రోజు పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం శ్రీ స్వామి వారి ఆలయములో నిత్యారాధనల అనంతరం పారాయణీకులచే వేదపారాయణములు, మూలమంత్ర, మూర్తిమంత్ర అనుష్ఠానములు గావింపబడినవి. అనంతరం శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవములలలో భాగంగా హవనము, మరియు శ్రీ స్వామి వారిని అమ్మవారలను అలంకరించి సింహవాహన శేవలో ఊరేగింపు వేడుకమ ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, పారాయణీకులు అత్యంత వైభవముగా నిర్వహించిరి. ఈ వేడుకలలో ఆలయ అనువంశికధర్మకర్త శ్రీ బి.నరసింహమూర్తి గారు, కార్యనిర్వహణాధికారి, శ్రీ ఎ. భాస్కర్ రావు గారు, ఉపకార్యనిర్వహణాధికారి కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొనిరి. సింహవాహన శేవ ప్రత్యేకత..బ్రహ్మోత్సవ వాహన శేవలలో ఎంతో ప్రత్యేకత కలిగినది సింహవాహన శేవ మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్ వచనము జంతువులలో మృగేంద్రము…

Read More

శ్రీస్వామి వారి ఆదాయము

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట శనివారం శ్రీస్వామి వారి ఆదాయమురూ:- 39,96,694 /- శ్రీ స్వామి వారికి 2000 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 1,00,000/-ప్రధాన బుకింగ్ 2,23,500/కైంకర్యములు 5,000/-సుప్రభాతం 4,500/-బ్రేక్ దర్శనం 3,63,,000/-వ్రతాలు 2,20,800/-వాహన పూజలు 12,300/-వీఫ్ దర్శనం 7,50,,000/-,ప్రచారశాఖ 23,280/-పాతగుట్ట 55,100/-కొండపైకి వాహన ప్రవేశం 6,41,000/-యాదఋషి నిలయం 1,00764/-సువర్ణ పుష్పార్చన 86,600/-శివాలయం 8,600/-శాశ్వత పూజలు 40,,000/-పుష్కరిణ 1300/-ప్రసాదవిక్రయం 10,22,360/-లాకర్స్ 300/-అన్నదానం 26,870 /-విమాన గోపురం నిల్ల్/-లీజెస్ 3,00,000/-ఇతరములు. 11,670 /- సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ తనిష్క మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమి (కె.శివాణి) వారిచే భరతనాట్యం నృత్య ప్రదర్శన నిర్వహించబడినది.

Read More

సీఎం రేవంత్ తో ఎంపీ చామల

పార్లమెంట్ ఆవరణలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, MLC బి మహేష్ కుమార్ గౌడ్ మరియు సహసర ఎంపీలతో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు.

Read More

ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.

శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. యాదాద్రి భువనగిరి జిల్లా పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. స్వస్తివాచనం,పుణ్యాహవాచనం,విష్వక్సేన ఆరాధన,రక్షాబంధనం పూజలతో ప్రారంభించిన అర్చకులు. పూజల్లో పాల్గొన్న ఆలయ ఈఓ భాస్కర్ రావు,అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,అధికారులు,భక్తులు.

Read More