కాటమయ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న… డా.రేఖ

The Eagle News సూర్యాపేటసూర్యాపేట జిల్లా,జాజిరెడ్డిగూడెం మండలం, తిమ్మాపురంలో ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కంఠమహేశ్వర స్వామి ( కాటమయ్య) కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రేఖ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి డా.రేఖ బోయలపల్లి. బంధు మిత్రులు మరియు గ్రామస్తులు ఆహ్వానం మేరకు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి గ్రామ ప్రజలకు అందరికీ కాటమయ్య పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Read More

నేడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆదాయం

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట ఈ రోజు 23/01/2025 గురువారంశ్రీస్వామి వారి ఆదాయము రూ:- 14,99,455/- శ్రీ స్వామి వారికి 700 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 35,000/-ప్రధాన బుకింగ్ 43,550/కైంకర్యములు 2,001/-సుప్రభాతం 4,000/-బ్రేక్ దర్శనం 80,400/-వ్రతాలు 31,200/-వాహన పూజలు 2,100/-VIP దర్శనం 1,20,000/-,ప్రచారశాఖ 27,790/-పాతగుట్ట 10,560/-కొండపైకి వాహన ప్రవేశం 2,00,000/-యాదఋషి నిలయం 26,890/-సువర్ణ పుష్పార్చన 40,232/-శివాలయం 6,300/-శాశ్వత పూజలు 22,500/-పుష్కరిణ 700/-ప్రసాదవిక్రయం 8,34,120/-లాకర్స్ 340/-అన్నదానం 6,772/-విమాన గోపురం 5,000/-లీజెస్ నీళ్ల ( దేవస్థాన ఈవో గారి కార్యాలయం ద్వారా జారీ చేయబడిన ప్రకటన ద్వారా మాత్రమే ఈ వార్త ప్రచురించబడింది.)

Read More

మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ లోని గట్టు మైసమ్మ దేవాలయం జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు. స్థానిక నాయకులు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

Read More

చారిత్రాత్మక నగరమైన తుమ్కూర్కు ప్రయాణించేటప్పుడు తప్పక చేయవలసిన 8 సాహసాలు..

కర్ణాటకలో ఉన్న తుమ్కూర్ దాని సహజ సౌందర్యం మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. పురాతన దేవాలయాలు మరియు ఉత్కంఠభరితమైన దృశ్యాలకు మరొక గొప్ప పర్యాటక ప్రదేశం. నగరంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని తుమ్కూర్కు వచ్చే ప్రజలకు గొప్ప అనుభవాన్ని ఇస్తాయి. తుమకురు, భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం, చారిత్రాత్మకంగా సహజ సౌందర్యంతో ముడిపడి ఉన్న నగరం. ఈ నగరంలో సందర్శకులు చేయవలసిన అనేక కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి ఇది తప్పక వెళ్ళవలసిన ప్రదేశం. పురాతన దేవాలయాలను అన్వేషించడం నుండి సుందరమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడం వరకు, తుమ్కూర్ గొప్ప సాంస్కృతిక మరియు వినోద అనుభవాన్ని అందిస్తుంది. తుమ్కూర్లో ఉన్నప్పుడు పరిగణించవలసిన కొన్ని విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి. 1. సిద్దారా బెట్టను సందర్శించండి ‘సాధువుల కొండ’ అని అర్ధం వచ్చే సిద్దర బెట్ట, తుమ్కూర్లోని…

Read More

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారము రోజున ముక్కోటి ఏకాదశి

యాదగిరిగుట్ట (The Eagle News): తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 10 న శుక్రవారము రోజున ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినము సందర్భముగా ఉదయము 5:15 ని లకు శ్రీ స్వామి వారు ఉత్తర ద్వారము ద్వారా గరుడ వాహనము పై వేంచేసి భక్తులందరకు దర్శనభాగ్యము కల్పించెదరు. శ్రీ స్వామి వారి ఉత్తర ద్వార దర్శనము తిలకించేందుకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థము దర్శన సదుపాయములు ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం కార్యనిర్మాణాధికారి ఎ. భాస్కర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు, స్థానికులు నిర్దేశిత సమయమునకు ముందస్తుగా విచ్చేసి విశేష సంఖ్యలో శ్రీ స్వామి వారిని దర్శించి, తరించి శ్రీ స్వామి వారల ఆశీస్సులు పొందవలసినదిగా కోరారు.

Read More

యాదగిరిగుట్ట: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆదాయము

తేదీ: 08/01/2025 బుధవారం శ్రీస్వామి వారి ఆదాయము: రూ:- 13,78,418/-శ్రీ స్వామి వారికి 600 మంది భక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 30,000/-ప్రధాన బుకింగ్ 58,750 /కైంకర్యములు 2,900 /-సుప్రభాతం 3,800 /-బ్రేక్ దర్శనం 1,04,700 /-వ్రతాలు 28,800 /-వాహన పూజలు 8,400/-VIP దర్శనం 1,05,000 /-,ప్రచారశాఖ 33,950/-పాతగుట్ట 11,180 /-కొండపైకి వాహన ప్రవేశం2,00,000/-యాదఋషి నిలయం 30,076 /-సువర్ణ పుష్పార్చన 43,316/-శివాలయం 5,600/-శాశ్వత పూజలు 30,000 /-పుష్కరిణ 600/-ప్రసాదవిక్రయం 6,67,880/-లాకర్స్ 120/-అన్నదానం 11,596/-విమాన గోపురం 1,750 /-లీజెస్ Nill /-

Read More