ఈగల్ న్యూస్ : స్వర్ణగిరి
Read MoreCategory: ఆద్యాత్మికం
మహా కుంభ సంప్రోక్షణ పై సమీక్ష సమావేశం
ఈగల్ న్యూస్: యాదగిరి గుట్ట ఈ నెల 19 వ తేదీ బుధవారం నుండి 23 వ తేదీ ఆదివారం వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాల గురించి దేవాదాయ శాఖా కమిషనర్ ఎన్.శ్రీధర్ జిల్లా కలెక్టర్ ఎం .హన్మంతరావు ,ACP రమేష్ ,దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భాస్కరరావు,అదనపు కలెక్టర్ వీరారెడ్డి భువనగిరి ,చౌటుప్పల్ ఆర్ డి ఓ లు కృష్ణారెడ్డి , శేఖర్ రెడ్డి ,జిల్లా అధికారులు ,ప్రధాన అర్చకులు ,ఆలయ అధికారుల తోయాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా,పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి…
Read Moreశోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం
The Eagle News స్వర్ణగిరి అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం.
Read Moreవిమాన గోపురమునకు మహాకుంభ సంప్రోక్షణ
The Eagle News యాదాద్రి తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీయాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము నందు శ్రీ స్వామి వారి స్వర్ణ విమాన గోపురమునకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమము ఈ నెల 19 తేదీ నుండి 23 వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవోపేతముగా నిర్వహించుటకు ఆలయ ప్రధాన అర్చక స్వాములు నిర్ణయించారని దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఏ .భాస్కరరావు మీడియాకు తెలిపారు. గమనిక:-
Read Moreమేడారం వనదేవతలను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు హీరేకర్ శ్రీను
మేడారం వనదేవతలను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు హీరేకర్ శ్రీను ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం మేడారం మినీ జాతర సందర్బంగా శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హీరేకర్ శ్రీను .
Read Moreస్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు
స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సామేలు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం ,జాజిరెడ్డిగూడెం ( అర్వపల్లి ) మండల కేంద్రం లోని శ్రీ యోగానందా లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణమహోత్సవం సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వామి వారికీ పట్టు వస్రలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమం లో దేవాలయ ఛైర్మెన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి దంపతులు, సామ అభిషేకు రెడ్డి దంపతులు, మరియు దేవాలయ ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Read Moreపాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు …
పాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు … యాదాద్రి భువనగిరి జిల్లా ,(యాదగిరిగుట్ట ) పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో 6 వ రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి . ఆరవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పూర్ణాహుతి, చక్రతీర్థం అర్చకులు నిర్వహించారు .ఈ పూజల్లో ఆలయ ఈఓ భాస్కర్ రావు,ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు .సాయంత్రం దేవతోద్వాసన, పుష్పయాగం, డోలోత్సవము నిర్వహిస్తారు
Read Moreమహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి
మహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకున్న మంత్రి మంత్రికి వేదాశ్వీర్వచనం ఇచ్చిన వేదపండితులు అనంతరం శ్రీ బడే హనుమాన్ జీ దేవాలయాన్ని సందర్శించి హనుమంతుడికి మొక్కులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించిన పూజారులు..
Read Moreమినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పరిశిలించిన మంత్రి సీతక్క
మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పరిశిలించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలమినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు పరిశీలించారు. ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని అధికారులకు సూచించారు.ముందుగా జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించిన మంత్రిఅనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ పూజరులతో సమావేశమైయారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల 12 నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని,…
Read Moreపలు శుభకార్యాలలో పాల్గొన్న స్పీకర్
రంగారెడ్డి జిల్లా మోమిన్పేట్ మండలకేంద్రంలో కృష్ణమూర్తి గారి నివాసంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనిస్వామివారి కృపకు పాత్రులైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. పరిగి నియోజకవర్గంలోని మహ్మదాబాద్ లో మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ కమతం రాంరెడ్డి గారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి గారి నివాసంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. వారితో పాటుగా పాల్గొన్న పరిగి శాసనసభ్యులు టి. రాంమోహన్ రెడ్డి గారు, వికారాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శశాంక్ రెడ్డి గారు తదితరులు.
Read More