విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల రామ కృష్ణా రెడ్డి- పద్మ దంపతులకు సన్మానం యాదాద్రి భువనగిరి జిల్లా,మోత్కూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో ఈనెల 5నుండి ప్రారంభమైన ధ్వజ స్తంభం,నవగ్రహ,వీరభద్ర,కాల భైరవ,పార్వతీ దేవి, జంట నాగుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల రామ కృష్ణా రెడ్డి- పద్మ దంపతులు పాల్గొని రామలింగేశ్వర స్వామికి ,దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని అన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుండగోని రామ చంద్రు గౌడ్ కంచర్ల రామకృష్ణా రెడ్డి-…

Read More

మంత్రి వెంకట్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy wishes Minister Venkat Reddy a happy birthday

ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అడ్డగూడూర్ మండల పార్టీ అధ్యక్షులు నిమ్మన గోటి జోజి ,జిల్లా నాయకులు కేసరపు శ్రీనివాస్ రెడ్డి.

Read More

మంత్రి వెంకట్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిర్మల రెడ్డి

Nirmala Reddy wishes Minister Venkat Reddy a happy birthday

ది ఈగల్ న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి చింతల నిర్మల రెడ్డి.

Read More

ప్రజల మనసు గెలిచిన వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ పాపయ్య ముదిరాజ్

The man who won the hearts of the people was the printing press Papayya Mudiraj.

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా ,మోత్కూరు పురపాలిక పరిధిలోని లక్ష్మీ నరసింహా ప్రింటింగ్ ప్రెస్ తో గత నలభై ఏళ్ళకు పైగా వివాహ ఆహ్వాన పత్రికలు, కరపత్రాల ప్రచురణలో అన్ని వర్గాల ప్రజల మనసు గెలుచుకున్న నారబోయిన పాపయ్య ముదిరాజ్ మృతి ప్రింటింగ్ ప్రెస్ లోకానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ పట్టన అధ్యక్షుడు గుండగోని రామచంద్ర గౌడ్ మరియు ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కోమటి మత్స్య గిరి సంయుక్తంగా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ రోజు మోత్కూర్ లోజరిగిన పాపయ్య దశ దిన కార్యక్రమంలో పాల్గొని పాపయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట పాత తాలూకా స్థాయిలో అట్టడుగు వర్గాల వారికి అతి తక్కువ ఖర్చుతో ఆహ్వాన పత్రికలు ముద్రించిన…

Read More

మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా రేఖ బోయలపల్లి

Rekha Boyalpalli will work to strengthen the Women's Congress

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గ ఇటీవల ఎన్నికైన సూర్యాపేట జిల్లా ,తుంగతుర్తి నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి డా.రేఖా బోయలపల్లి గారిని నల్లగొండ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు మామిడి కార్తీక్ అద్వర్యం లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గాలి నాగరాజు , పాదం అనిల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తుల కోటి, చింతపల్లి గోపాల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, మల్లికంటి సిద్దు, రంజిత్ ,పృథ్వి, శ్రవణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొలువుల జాతర ..చనగాని దయాకర్

Congress government is a fair of fairs.. Chanagani Dayakar

ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొలువుల జాతర అని ,కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రూప్ 1 ,గ్రూప్ 2 నూతన అభ్యర్థులు ప్రజా పాలనలో భాగం కావాలని పిలుపు నిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగాల భర్తీ సాధ్యమని రుజువు అయిందని అన్నారు. పది ఏళ్లలో సాధ్యం కాని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వం లో సాధ్యం అయిందని అన్నారు.బి ఆర్ ఎస్ హయాంలో లీకేజీ ల తో నిరుద్యోగులు భయం తో పరీక్ష లకు దూరం అయ్యారని చెప్పారు.దేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అత్యంత పారదర్శకంగా పరీక్షలు జరిపిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది…

Read More

ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ చీఫ్ మహేష్

PCC Chief Mahesh congratulates MLC candidates

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.గత 30 ఏళ్లు గా పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్న ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ కు అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలకు పార్టీ భరోసా ఇచ్చింది అని చెప్పారు.అదేవిదంగా 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తూ తెలంగాణ ఉద్యమ కారుడిగా పేరున్న అద్దంకి దయాకర్ రెండు సార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసారని, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసారని టీపీసీసీ అధ్యక్షులు అన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ…

Read More

దివ్వ విమాన స్వర్ణ గోపుర ప్రారంభోత్సవం లో పాల్గొన్న.. ఎంపీ ఛామల

MP Chamala participated in the opening ceremony of Divva Vimana Swarna Gopura

ది ఈగల్ న్యూస్: యాదగిరి గుట్ట

Read More

గ్రామీణ ప్రాంతాల్లోనే యువతకు స్వయం ఉపాధి … పైళ్ల సోమిరెడ్డి

Self-employment for youth in rural areas...Pailla Somireddy

ది ఈగల్ న్యూస్ : మోత్కూర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఉద్యోగాలకోసం యువకులు పట్టణాలకు వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కునే బదులు స్వగ్రామం లోనే ఉండి స్వయం ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వార గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం పెంపొందుతుందని తెలిపారు. ఇలాంటి వ్యాపారాలు పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన , రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించాలని కోరారు. యువ పారిశ్రామిక వెతలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని అన్నారు. SR దాబా ప్రొప్రైటర్స్ నాయిని రాజేష్, సోమ సాయికుమార్ అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినియోగదారులకు శుభ్రత మరియు రుచిలో నాణ్యతలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా…

Read More