విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో పాల్గొన్న ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల రామ కృష్ణా రెడ్డి- పద్మ దంపతులకు సన్మానం యాదాద్రి భువనగిరి జిల్లా,మోత్కూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో ఈనెల 5నుండి ప్రారంభమైన ధ్వజ స్తంభం,నవగ్రహ,వీరభద్ర,కాల భైరవ,పార్వతీ దేవి, జంట నాగుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కంచర్ల రామ కృష్ణా రెడ్డి- పద్మ దంపతులు పాల్గొని రామలింగేశ్వర స్వామికి ,దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని అన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుండగోని రామ చంద్రు గౌడ్ కంచర్ల రామకృష్ణా రెడ్డి-…

Read More

మంత్రి వెంకట్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిర్మల రెడ్డి

Nirmala Reddy wishes Minister Venkat Reddy a happy birthday

ది ఈగల్ న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి చింతల నిర్మల రెడ్డి.

Read More

ప్రజల మనసు గెలిచిన వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ పాపయ్య ముదిరాజ్

The man who won the hearts of the people was the printing press Papayya Mudiraj.

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా ,మోత్కూరు పురపాలిక పరిధిలోని లక్ష్మీ నరసింహా ప్రింటింగ్ ప్రెస్ తో గత నలభై ఏళ్ళకు పైగా వివాహ ఆహ్వాన పత్రికలు, కరపత్రాల ప్రచురణలో అన్ని వర్గాల ప్రజల మనసు గెలుచుకున్న నారబోయిన పాపయ్య ముదిరాజ్ మృతి ప్రింటింగ్ ప్రెస్ లోకానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ పట్టన అధ్యక్షుడు గుండగోని రామచంద్ర గౌడ్ మరియు ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కోమటి మత్స్య గిరి సంయుక్తంగా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ రోజు మోత్కూర్ లోజరిగిన పాపయ్య దశ దిన కార్యక్రమంలో పాల్గొని పాపయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట పాత తాలూకా స్థాయిలో అట్టడుగు వర్గాల వారికి అతి తక్కువ ఖర్చుతో ఆహ్వాన పత్రికలు ముద్రించిన…

Read More

ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ చీఫ్ మహేష్

PCC Chief Mahesh congratulates MLC candidates

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.గత 30 ఏళ్లు గా పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్న ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ కు అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలకు పార్టీ భరోసా ఇచ్చింది అని చెప్పారు.అదేవిదంగా 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తూ తెలంగాణ ఉద్యమ కారుడిగా పేరున్న అద్దంకి దయాకర్ రెండు సార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసారని, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసారని టీపీసీసీ అధ్యక్షులు అన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ…

Read More

ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు వీరే..

These are the MLA Kota MLCs..

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణాలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది .కాంగ్రెస్ పార్టీ కి అసెంబ్లీ లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ను బట్టి నాలుగు స్తనాలు రానుండగా దాంట్లో ఒక స్తానం మిత్ర పక్షం అయిన సిపిఐ కి కేటాయించింది .మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ , నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ ,విజయశాంతి ల పేర్లు ఏఐసీసీ ప్రకటించింది.

Read More

రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన

ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ శనివారం 08-03-2025 ఉదయం 09.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమావేశమై కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సమస్యలపై విన్నవించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు నల్లగొండ జిల్లాకు చేరుకొని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో జరిగే ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ విభాగాలపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రివ్యూ లో పాల్గొంటారు. అనంతరం, రాత్రి 07.30 గంటలకు యాదగిరిగుట్టలో జరిగే శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారు.అనంతరం రాత్రి 10.15 గంటలకు…

Read More

పల్లెర్ల రమేష్

Pallerla Ramesh

పేరు : పల్లెర్ల రమేష్ కాంటాక్ట్ : 8688854049thapimestrithanayudu @gmail .com గ్రామం :అంబాలామండలం: గుండాలజిల్లా:యాదాద్రి భువనగిరి .పిన్ 508277 . రాజకీయ పార్టీ : భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలనుండి పాటలు పుస్తకాలు రాయడం జరిగిందినందిని సిధారెడ్డి గారు, కూరెళ్ల విటలాచార్య గారు వెరీ సహకారం తో శ్రీ సంతోష్ డిగ్రీ కాలేజ్ జీవన పోరాటాలు అనే పుస్తకం ఆవిష్కరణ 2015 లో చేయడం జరిగింది .

Read More

వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణోత్సవం.

ది ఈగల్ న్యూస్ : తెలంగాణ బ్యూరో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు.సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు.ఈరోజు 5:45 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు.ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు.ఉదయం 10:30 లకు విశ్వేశ్వరుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి…

Read More

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు గౌర్నర్ కు ఆహ్వానం

Invitation to Governor for Yadadri Brahmotsavam

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ మార్చ్ 01 నుండి 11 వరకు జరిగే శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మి నర్సింహా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు పురస్కరించుకొని శ్రీ స్వామి వారి బ్రహోత్సవములకు విచ్చేయ వలసినదిగా తెలంగాణా రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ భాస్కర్ రావు గారు రాజ్ భవన్ లో కలిసి ఆహ్వాన పత్రిక గౌర్నర్ గారికి అందజేశారు.

Read More