మంత్రి వెంకట్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిర్మల రెడ్డి

Nirmala Reddy wishes Minister Venkat Reddy a happy birthday

ది ఈగల్ న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి చింతల నిర్మల రెడ్డి.

Read More

మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా రేఖ బోయలపల్లి

Rekha Boyalpalli will work to strengthen the Women's Congress

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గ ఇటీవల ఎన్నికైన సూర్యాపేట జిల్లా ,తుంగతుర్తి నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి డా.రేఖా బోయలపల్లి గారిని నల్లగొండ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు మామిడి కార్తీక్ అద్వర్యం లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గాలి నాగరాజు , పాదం అనిల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తుల కోటి, చింతపల్లి గోపాల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, మల్లికంటి సిద్దు, రంజిత్ ,పృథ్వి, శ్రవణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ఊరు వాడ ఘనంగా హోలీ సంబరాలు

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ హోలీ పర్వదినం సందర్బంగా దేశవ్యాప్తంగా ఊరు వాడలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలతో పాటు అన్ని ప్రాంతాలలో ఘనంగా జరుపుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు ,తెలుగు రాష్ట్రాల మంత్రుల తో పాటు ముఖ్య నాయకులు, ప్రముఖులు ,కార్యకర్తలు రంగులు చల్లుతూ డాన్సులు చేస్తూ ప్రజలతో కలిసి ఆనందంగా హోలీ ఉత్సవాలలో పాల్గొన్నారు. హోలీ శుభాకాంక్షలు తెలిపిన పలువురు మంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రెండు తెలుగు రాష్ట్రాల పలువురు మంత్రులు .తెలంగాణ రాష్ట్ర రవాణ మరియు బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖల మంత్రి లోకేష్ కుమార్ ,టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొలువుల జాతర ..చనగాని దయాకర్

Congress government is a fair of fairs.. Chanagani Dayakar

ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొలువుల జాతర అని ,కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రూప్ 1 ,గ్రూప్ 2 నూతన అభ్యర్థులు ప్రజా పాలనలో భాగం కావాలని పిలుపు నిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగాల భర్తీ సాధ్యమని రుజువు అయిందని అన్నారు. పది ఏళ్లలో సాధ్యం కాని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వం లో సాధ్యం అయిందని అన్నారు.బి ఆర్ ఎస్ హయాంలో లీకేజీ ల తో నిరుద్యోగులు భయం తో పరీక్ష లకు దూరం అయ్యారని చెప్పారు.దేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అత్యంత పారదర్శకంగా పరీక్షలు జరిపిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది…

Read More

కేతావత్ శంకర్ నాయక్

Ketawat Shankar Nayak

పేరు:కేతావత్ శంకర్ నాయక్ తండ్రి పేరు:వీర్య నానా పుట్టిన తేదీ:15-04-1972 మతం:హిందూ కులం : S.T. ఉప-కులం:లంబాడా వృత్తి:వ్యవసాయం నియోజకవర్గం : మిర్యాలగూడ చిరునామా : కేతావత్ తండా, దిలావర్‌పూర్ పోస్ట్, దామరచర్ల మండలం నల్గొండ జిల్లా – 508207 మొబైల్: 9440102390 రాజకీయ నేపథ్యం: దామరచర్ల మండల మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా 1998 నుండి 2001 వరకు పనిచేశారు. Z.P.T.C.గా ఎన్నికయ్యారు. 2001 జనరల్ సీటు దామరచెర్ల మండలంలో. 2006 నుండి 2011 వరకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా (MPP) ఎన్నికయ్యారు, దామరచర్ల మండలం జనరల్ సీటులో. 2011 నుంచి 2014 వరకు దామరచర్ల మండలం బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. దామరచర్ల మండలంలో 2014 నుండి 2019 వరకు. 2016 నుండి 2019 వరకు మిర్యాలగూడ నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా…

Read More

ఎమ్మెల్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ చీఫ్ మహేష్

PCC Chief Mahesh congratulates MLC candidates

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.గత 30 ఏళ్లు గా పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్న ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ కు అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలకు పార్టీ భరోసా ఇచ్చింది అని చెప్పారు.అదేవిదంగా 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తూ తెలంగాణ ఉద్యమ కారుడిగా పేరున్న అద్దంకి దయాకర్ రెండు సార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసారని, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసారని టీపీసీసీ అధ్యక్షులు అన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ…

Read More

రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన

ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ శనివారం 08-03-2025 ఉదయం 09.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమావేశమై కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర సమస్యలపై విన్నవించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శంషాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు నల్లగొండ జిల్లాకు చేరుకొని, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో జరిగే ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ విభాగాలపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రివ్యూ లో పాల్గొంటారు. అనంతరం, రాత్రి 07.30 గంటలకు యాదగిరిగుట్టలో జరిగే శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారు.అనంతరం రాత్రి 10.15 గంటలకు…

Read More

ఏఐసీసీ ఇంచార్జి నటరాజన్ గారిని కలిసిన.. జక్కిడి శివచరణ్ రెడ్డి.

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని గాంధీభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ గురించి చర్చించారు.త్వరలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మీనాక్షి నటరాజన్ తెలిపారని శివచరణ్ రెడ్డి అన్నారు.

Read More

బి ఆర్ ఎస్ హయాంలోకనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు. డా : కోట నీలిమ

బి ఆర్ ఎస్ హయాంలోకనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు. డా : కోట నీలిమ

ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో విపత్తు సంఘటనలు సందర్భాలలో మంత్రులు సంఘటన స్థలం లో ఉన్నారా?కనీసం మానవతా దృక్పథాన్ని కూడ చూపించలేదు.మా ప్రభుత్వం లో సంఘటన జరిగిన రెండు గంటల లోపే సంబంధిత శాఖ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు,ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై సమీక్ష చేశారు.అయినా కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి.అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి డా. కోట నీలిమ అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషం చెమ్ముతూ రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.విపత్తులు సంభవించినప్పుడు విపక్షాలు రాజకీయాల కతీతంగా అందరూ ఏకమై సహకరించాల్సింది పోయి ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి అని అన్నారు. నల్గొండ జిల్లాలో…

Read More