వైభవముగా 3వ రోజు పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం శ్రీ స్వామి వారి ఆలయములో నిత్యారాధనల అనంతరం పారాయణీకులచే వేదపారాయణములు, మూలమంత్ర, మూర్తిమంత్ర అనుష్ఠానములు గావింపబడినవి. అనంతరం శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవములలలో భాగంగా హవనము, మరియు శ్రీ స్వామి వారిని అమ్మవారలను అలంకరించి సింహవాహన శేవలో ఊరేగింపు వేడుకమ ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, పారాయణీకులు అత్యంత వైభవముగా నిర్వహించిరి. ఈ వేడుకలలో ఆలయ అనువంశికధర్మకర్త శ్రీ బి.నరసింహమూర్తి గారు, కార్యనిర్వహణాధికారి, శ్రీ ఎ. భాస్కర్ రావు గారు, ఉపకార్యనిర్వహణాధికారి కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొనిరి. సింహవాహన శేవ ప్రత్యేకత..బ్రహ్మోత్సవ వాహన శేవలలో ఎంతో ప్రత్యేకత కలిగినది సింహవాహన శేవ మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్ వచనము జంతువులలో మృగేంద్రము…
Read MoreCategory: ఆద్యాత్మికం
శ్రీస్వామి వారి ఆదాయము
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట శనివారం శ్రీస్వామి వారి ఆదాయమురూ:- 39,96,694 /- శ్రీ స్వామి వారికి 2000 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 1,00,000/-ప్రధాన బుకింగ్ 2,23,500/కైంకర్యములు 5,000/-సుప్రభాతం 4,500/-బ్రేక్ దర్శనం 3,63,,000/-వ్రతాలు 2,20,800/-వాహన పూజలు 12,300/-వీఫ్ దర్శనం 7,50,,000/-,ప్రచారశాఖ 23,280/-పాతగుట్ట 55,100/-కొండపైకి వాహన ప్రవేశం 6,41,000/-యాదఋషి నిలయం 1,00764/-సువర్ణ పుష్పార్చన 86,600/-శివాలయం 8,600/-శాశ్వత పూజలు 40,,000/-పుష్కరిణ 1300/-ప్రసాదవిక్రయం 10,22,360/-లాకర్స్ 300/-అన్నదానం 26,870 /-విమాన గోపురం నిల్ల్/-లీజెస్ 3,00,000/-ఇతరములు. 11,670 /- సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ తనిష్క మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమి (కె.శివాణి) వారిచే భరతనాట్యం నృత్య ప్రదర్శన నిర్వహించబడినది.
Read Moreశ్రీశైలం టూర్ ప్యాకేజీ ఇదే
శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్రారంభించిన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ శ్రీశైలం వంటి తదితర పట్టణాలకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ఇలాంటి ప్యాకేజీల ద్వారా ఆలయ పర్యాటకులను ఆకర్షించడానికి వేసవి సెలవులపై దృష్టి సారిస్తోంది. ఇది పెద్దలకు రూ.2,999, పిల్లలకు రూ.2,392 ఖరీదు చేసే రెండు రోజుల ప్యాకేజీని రూపొందించింది. కార్పొరేషన్ అధికారుల ప్రకారం.. శ్రీశైలం టూర్ కోసం రెండు బస్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక ఏసీ బస్సు కూడా ఉంది. నాన్-ఏసీ బస్సు ప్యాకేజీ రూ. 2,000 (పెద్దలు), రూ. 1,600 (పిల్లలు). పర్యాటకులు రెండు రోజులు వసతి సౌకర్యంతో గడపడానికి వీలుగా ఈ ప్యాకేజీ రూపొందించారు. టూర్ ఉదయం 8:30 గంటలకు టూరిస్ట్ భవన్ నుండి ప్రారంభమవుతుంది. బస్సు ఛృఓ బషీర్బాగ్ వద్ద ఆగుతుంది. దీంతో అక్కడ ప్రయాణికులు…
Read Moreప్రారంభమైన బ్రహ్మోత్సవాలు.
శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. యాదాద్రి భువనగిరి జిల్లా పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. స్వస్తివాచనం,పుణ్యాహవాచనం,విష్వక్సేన ఆరాధన,రక్షాబంధనం పూజలతో ప్రారంభించిన అర్చకులు. పూజల్లో పాల్గొన్న ఆలయ ఈఓ భాస్కర్ రావు,అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,అధికారులు,భక్తులు.
Read Moreశ్రీస్వామి వారి ఆదాయము
శ్రీస్వామి వారి ఆదాయమురూ:- 30,04,754 /- శ్రీ స్వామి వారికి 680 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 34,000/-ప్రధాన బుకింగ్ 79,950/కైంకర్యములు 2,001/-సుప్రభాతం 3,400/-బ్రేక్ దర్శనం 78,600/-వ్రతాలు 55,200/-వాహన పూజలు 4,700/-వీఫ్ దర్శనం 1,20,000/-,ప్రచారశాఖ 11,715/-పాతగుట్ట 11,880/-కొండపైకి వాహన ప్రవేశం 2,00,000/-యాదఋషి నిలయం 38,116/-సువర్ణ పుష్పార్చన 31,200/-శివాలయం 5,800/-శాశ్వత పూజలు 25,000/-పుష్కరిణ 750/-ప్రసాదవిక్రయం 5,61,200/-లాకర్స్ 140/-అన్నదానం 22,087 /-విమాన గోపురం 10,000/-లీజెస్ 17,00,000ఇతరములు 9,015 /-
Read Moreఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు The Eagle News నల్లగొండనల్గొండ జిల్లా లోని నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామి అమ్మవారుల కళ్యాణం ఘనంగా జరిగింది.ఈ కళ్యాణంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు, దేవాదాయ అధికారులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం సందర్బంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
Read Moreజాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
The Eagle News సూర్యాపేట. ఈ నెల 16 వ తేది నుండి 20 వరకు 5 రోజుల పాటు జరిగే సూర్యాపేట జిల్లా లోని దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ పరిశీలించారు.అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్.
Read Moreమూడవరోజు వైభవంగా అధ్యయనోత్సవాలు..
పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవములలో భాగంగా మూడవరోజు పురపాట్టు సేవ, తిరుమంజనము,దివ్య ప్రబంధ సేవా కాలము, శ్రీ పాంచరాత్రాగము రిత్య ప్రధాన అర్చకులు,ఉప ప్రధాన అర్చకులు,వేద పండితులు, పారాయనికులు అత్యంత వైభవంగా నిర్వహించారు.
Read Moreనేటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆదాయం.
శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి వారి ఆదాయము రూ:- 14,13,557. 00ఈ రోజు స్వామి వారికి 640 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.ఆదాయ వివరాలు.కళ్యాణ కట్ట 32,000,ప్రధాన బుకింగ్ 60,250,సుప్రభాతం 6,400,బ్రేక్ దర్శనం 86,400,వ్రతాలు 45,600,వాహన పూజలు 7,500,VIP దర్శనం 1,20,000,ప్రచారశాఖ 9,900,పాతగుట్ట 18,590,కొండపైకి వాహన ప్రవేశం 1,50,000,యాదఋషి నిలయం 25,850,సువర్ణపుష్పార్చన 38,200,శివాలయం 6,800,పుష్కరిణ 650,ప్రసాదవిక్రయం 6,11,930,లాకర్స్ 220,అన్నదానం 19,731,విమాన గోపురం 1,50,116,ఇతరములు 23,420.
Read Moreఅత్యంత వైభవంగా స్వామివారి అధ్యయనోత్సవాలు
The Eagle News యాదగిరి గుట్ట : శ్రీ పాత గుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు నిత్య ఆరాధనలతో పాటు పురపాట్టు సేవ, తిరుమంజనం,దివ్య ప్రబంధ సేవా కాలము, శ్రీ పాంచార త్రాగమురిత్య ప్రధాన అర్చకులు,ఉప ప్రధాన అర్చకులు,వేద పండితులు పారాయణికులు అత్యంత వైభవముగా నిర్వహించారు.
Read More