ది ఈగల్ న్యూస్ : సంగారెడ్డి తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దొడ్ల వెంకట్ ప్రచారంలో భాగంగా పట్టణంలోని వివిధ కాలేజీలలో విస్తృత ప్రచారం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులు,విద్యావంతులు ఉపాద్యాయులు పెద్ద మనస్సుతో ఆశీర్వదించి ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపిస్తే సామాన్యులకు సైతం నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేస్తానని అన్నారు.అదే విధంగా పరిశ్రమల్లో స్థానికులకే ఉన్నత ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం అని ఆయన చెప్పారు.బీజేపీ ,కాంగ్రెస్ అభ్యర్థులని ఎవరు నమ్మే పరిస్థితి లో లేరని అన్నారు. తెలంగాణ ప్రజాశక్తి పార్టీ కి ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, పట్టభద్రుల ఆశీర్వాదంతో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్లోల్ల రామ్ రెడ్డి, రుమాండ్ల మురళి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Read MoreTag: sangareddy
నిరుద్యోగుల పక్షాన పోరాడుతా..అవకాశం ఇవ్వండి.. దొడ్ల వెంకట్
నిరుద్యోగుల పక్షాన పోరాడుతా..అవకాశం ఇవ్వండి.. దొడ్ల వెంకట్ కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తే మీ ఓటుకు అర్థమే ఉండదని, నిరుద్యోగుల తరుపున పోరాడే అవకాశం ఒక్కసారి ఇవ్వండి అని పట్టభద్రుల MLC అభ్యర్థి దొడ్ల వెంకట్ అన్నారు.మెదక్, నిజాంబాద్, ఆదిలాబాద్,కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ప్రజాశక్తి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా దొడ్ల వెంకట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.ఈ సందర్బంగా దొడ్ల వెంకట్ మాట్లాడుతూ… కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగుతూ… ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వ్యక్తికి మనం ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్టే అవుతుందని,అలాగే బిజెపి అభ్యర్థి ఏ సమయంలో ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదు అలాంటికి వ్యక్తికి ఓటు వేయడం శుద్ధ దండుగని అన్నారు. దయచేసి నిరుద్యోగుల పక్షాన పోరాడడానికై పట్టభద్రులు,ఉపాధ్యాయులు నన్ను నమ్మి ఒక్కసారి…
Read More