స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజ్ ల సత్తా చాటాలి ..మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ జనాభాపరంగా ముదిరాజుల సంఖ్య అధికంగా ఉన్న రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేక పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన ప్రభుత్వాలు మారిన తరాలు మారిన ముదిరాజుల బ్రతుకులు మారడం లేదని ,ముదిరాజులు రాజ్యాధికారం అందుకోలేకపోతున్నారని గత 78 సంవత్సరాల నుంచి ఒక్క జడ్పిటిసి గెలవలేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు. బీసీ ముదిరాజ్ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు మైత్రి యాదయ్య మాట్లాడుతూ…ముదిరాజుల ఐక్యమత్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పరస్పరం గౌరవాలు ఆప్యాయతలు పెంచుకోవాలని సూచించారు. ప్రముఖ కవి రచయిత బోల యాదయ్య మాట్లాడుతూ…తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజులను ఐక్యమత్యం చేస్తూ జండా కార్యక్రమాలు చేస్తూ ముదిరాజులు…
Read More