చివరి తెలంగాణ ఉద్యమం లో ” మార్చ్ 21 “

21 మార్చ్ 2010 జేయేసీ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద నుండి తెలంగాణ ఉద్యమ బస్సుయాత్ర ప్రారంభం. నల్గొండ, ఖమ్మం మీదుగా అర్థరాత్రి మణుగూరుకు చేరుకున్న యాత్ర. మనుగూరులో భారీ బహిరంగ సభ. ఉపఎన్నికల పోలింగ్ 21 మార్చ్ 2012 ఉప ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రేస్, విపక్ష టీడీపీలను ఉప పోరులో ఓటర్లు ఉతికి ఆరేశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా అధికారంలో కొనసాగుతూ వస్తున్న ఆ రెండు పార్టీలనూ మూకుమ్మడిగా తిరస్కరించారు. తెలంగాణలో కారు, ఆటో దెబ్బకు చేయి చితికిపో యింది. సైకిల్ నుజ్జునుజ్జుయింది. ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి కొట్టిన చావుదెబ్బకు టీడీపీ, కాంగ్రేస్ లు ఆగమయ్యాయి. తెలంగాణలో ప్రత్యేక వాదం గెలిచింది. టీఆర్ఎస్ నాలుగు స్థానాలను దక్కించుకోగా.. బీజేపీ ఒక…

Read More