స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజ్ ల సత్తా చాటాలి ..మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్

స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజ్ ల సత్తా చాటాలి ..మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ జనాభాపరంగా ముదిరాజుల సంఖ్య అధికంగా ఉన్న రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేక పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన ప్రభుత్వాలు మారిన తరాలు మారిన ముదిరాజుల బ్రతుకులు మారడం లేదని ,ముదిరాజులు రాజ్యాధికారం అందుకోలేకపోతున్నారని గత 78 సంవత్సరాల నుంచి ఒక్క జడ్పిటిసి గెలవలేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు. బీసీ ముదిరాజ్ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు మైత్రి యాదయ్య మాట్లాడుతూ…ముదిరాజుల ఐక్యమత్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పరస్పరం గౌరవాలు ఆప్యాయతలు పెంచుకోవాలని సూచించారు. ప్రముఖ కవి రచయిత బోల యాదయ్య మాట్లాడుతూ…తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజులను ఐక్యమత్యం చేస్తూ జండా కార్యక్రమాలు చేస్తూ ముదిరాజులు…

Read More

మోదీ అభివృద్ది గ్యారంటీకి ఢిల్లీ ప్రజలు ఓటు వేశారు..ఎంపీ డీకే అరుణ

గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని తిరిగిన సీఎం రేవంత్ రెడ్డి కి అదే రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశం లోవారు మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి పై సెటైర్లు వేశారు. పదేళ్లలో పాడు చేశారు…గత పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ అద్వాన్నంగా తయారైయిందని,అభివృద్దే అజెండాగా అక్కడి ప్రజలు మార్పు కోరుకుని స్వయంగా ప్రచారం చేశారు అని చెప్పారు.గొప్ప విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖేల్ ఖతం….కాంగ్రెస్ ను ఇక నమ్మే పరిస్థితి లేదు,కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని కోల్పోయింది గతంలో అధికారం లో ఉన్నా కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదు.ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ విఫలం అయ్యారు అని విమర్శించారు. ఇక్కడేమి చేతగాక….తెలంగాణలో 420 హామీలు…

Read More