తెలంగాణ ఉద్యమం లో (22 మార్చి) నేటి సంఘటనలు

22 మార్చి 2010 జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ ఉద్యమ యాత్ర రెండవ రోజు భద్రాచలంలో ప్రారంభమై పాల్వంచ కొత్తగూడెం ఇల్లందు బయ్యారం తదితర ప్రాంతాల మీదుగా ఖమ్మం చేరుకుంది. 22 మార్చి 2011 న చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరగలేదు 22 మార్చి 2012 న తెలంగాణ ఉద్యమంలో పెద్దగా చెప్పుకోదగిన సంఘటనలు ఏమీ లేవు 22 మార్చి 2013 అరెస్టులకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు సడక్ బంద్ సందర్భంగా గురువారం తెలంగాణ ఉద్యమ నాయకులను తెలంగాణ వాదులను అరెస్టు చేసి జైలలో నిర్బంధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పది జిల్లాల్లో నిరసన హోరెత్తాయి. తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు దిష్టిబొమ్మ దహనాలను నిర్వహించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నిజామాబాద్ జిల్లా మహాసభ నూతన…

Read More

చివరి తెలంగాణ ఉద్యమం లో ” మార్చ్ 21 “

21 మార్చ్ 2010 జేయేసీ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద నుండి తెలంగాణ ఉద్యమ బస్సుయాత్ర ప్రారంభం. నల్గొండ, ఖమ్మం మీదుగా అర్థరాత్రి మణుగూరుకు చేరుకున్న యాత్ర. మనుగూరులో భారీ బహిరంగ సభ. ఉపఎన్నికల పోలింగ్ 21 మార్చ్ 2012 ఉప ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రేస్, విపక్ష టీడీపీలను ఉప పోరులో ఓటర్లు ఉతికి ఆరేశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా అధికారంలో కొనసాగుతూ వస్తున్న ఆ రెండు పార్టీలనూ మూకుమ్మడిగా తిరస్కరించారు. తెలంగాణలో కారు, ఆటో దెబ్బకు చేయి చితికిపో యింది. సైకిల్ నుజ్జునుజ్జుయింది. ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి కొట్టిన చావుదెబ్బకు టీడీపీ, కాంగ్రేస్ లు ఆగమయ్యాయి. తెలంగాణలో ప్రత్యేక వాదం గెలిచింది. టీఆర్ఎస్ నాలుగు స్థానాలను దక్కించుకోగా.. బీజేపీ ఒక…

Read More

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ”అక్టోబర్” నెల పాత్ర

The role of the month of 'October' in the movement for a separate Telangana state

అక్టోబర్ 09 -2009 ఫ్రీజోన్ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు. హైదరాబాద్ 6వ జోన్లో భాగమైన ప్పటికి రాష్ట్రపతి ఉత్తర్వు లోని 14ఎఫ్ నిబంధన అనుసరించి పోలీస్ అధికారుల నియామకాల విషయంలో మాత్రం ఫ్రీజోన్గా పరిగణించాలని తీర్పునిచ్చింది. అక్టోబర్ 11 – 2009 ఫ్రీజోన్ పై సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా తెలంగాణ ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో టిఎన్టీవో భవన్ నుంచి ఛలో అసెంబ్లీ కార్యక్రమం, గన్ పార్కువద్ద జరిగింది. 13 అక్టోబర్ -2009 ఫ్రీజోన్ పై సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా తెలంగాణ ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా. అక్టోబర్ 4 – 2010 తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టుల నినాదంతో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాదులో మీడియా మార్చ్ నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 5…

Read More

శ్రీశైలం టూర్ ప్యాకేజీ ఇదే

శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్రారంభించిన తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ శ్రీశైలం వంటి తదితర పట్టణాలకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ఇలాంటి ప్యాకేజీల ద్వారా ఆలయ పర్యాటకులను ఆకర్షించడానికి వేసవి సెలవులపై దృష్టి సారిస్తోంది. ఇది పెద్దలకు రూ.2,999, పిల్లలకు రూ.2,392 ఖరీదు చేసే రెండు రోజుల ప్యాకేజీని రూపొందించింది. కార్పొరేషన్ అధికారుల ప్రకారం.. శ్రీశైలం టూర్ కోసం రెండు బస్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక ఏసీ బస్సు కూడా ఉంది. నాన్-ఏసీ బస్సు ప్యాకేజీ రూ. 2,000 (పెద్దలు), రూ. 1,600 (పిల్లలు). పర్యాటకులు రెండు రోజులు వసతి సౌకర్యంతో గడపడానికి వీలుగా ఈ ప్యాకేజీ రూపొందించారు. టూర్ ఉదయం 8:30 గంటలకు టూరిస్ట్ భవన్ నుండి ప్రారంభమవుతుంది. బస్సు ఛృఓ బషీర్‌బాగ్ వద్ద ఆగుతుంది. దీంతో అక్కడ ప్రయాణికులు…

Read More

చారిత్రాత్మక నగరమైన తుమ్కూర్కు ప్రయాణించేటప్పుడు తప్పక చేయవలసిన 8 సాహసాలు..

కర్ణాటకలో ఉన్న తుమ్కూర్ దాని సహజ సౌందర్యం మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. పురాతన దేవాలయాలు మరియు ఉత్కంఠభరితమైన దృశ్యాలకు మరొక గొప్ప పర్యాటక ప్రదేశం. నగరంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని తుమ్కూర్కు వచ్చే ప్రజలకు గొప్ప అనుభవాన్ని ఇస్తాయి. తుమకురు, భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం, చారిత్రాత్మకంగా సహజ సౌందర్యంతో ముడిపడి ఉన్న నగరం. ఈ నగరంలో సందర్శకులు చేయవలసిన అనేక కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి ఇది తప్పక వెళ్ళవలసిన ప్రదేశం. పురాతన దేవాలయాలను అన్వేషించడం నుండి సుందరమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడం వరకు, తుమ్కూర్ గొప్ప సాంస్కృతిక మరియు వినోద అనుభవాన్ని అందిస్తుంది. తుమ్కూర్లో ఉన్నప్పుడు పరిగణించవలసిన కొన్ని విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి. 1. సిద్దారా బెట్టను సందర్శించండి ‘సాధువుల కొండ’ అని అర్ధం వచ్చే సిద్దర బెట్ట, తుమ్కూర్లోని…

Read More