The Eagle News యాదాద్రి భువనగిరినాలుగు సంక్షేమ పథకాలను జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలు 20,027 అందజేసిన అధికారులు రైతు భరోసా పథకం కింద 17,644 మందికి రైతులకు ఎకరానికి 6000 చొప్పున 269.95 కోట్ల కొత్త రేషన్ కార్డులు జిల్లాలో 910 మందికి అందజేత ఇందిరమ్మ ఇల్లు1144 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన అధికారులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 329 మందికి మంజురి పత్రాలు అందజేసిన అధికారులు
Read MoreCategory: Newsbeat
ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మా ప్రభుత్వ లక్ష్యం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
The Eagle News యాదాద్రి :యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, నాతాలగూడెం గ్రామం లో జరిగిన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి గారు, భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారితో కలిసి హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ… నీళ్లు,నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో గత 10 సంవత్సరాల పాలన ఒక నియంత పాలన జరిగింది. గత సీఎం కనీసం సెక్రటేరియట్ కు రాకుండా మంత్రులను కలవకుండా దుర్మార్గం పాలన చేశారు.ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలనేదే ప్రజాపాలన లక్ష్యం అన్నారు.పట్టుదల,చిత్తశుద్ధితో మా ప్రభుత్వం పనిచేస్తుంది,ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మా లక్ష్యం అని చెప్పారు.…
Read Moreతాను చదివిన పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన.. ఎంపీ చామల.
76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా నల్గొండ జిల్లా కేంద్రం లోని సెయింట్ అల్ఫోన్సస్ హై స్కూల్, యాజమాన్యం, సిబ్బంది మరియు విద్యార్థుల ఆహ్వానం మేరకు పూర్వ విద్యార్థి & గౌరవ భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు చేసిన సంస్కృతి కార్యక్రమాలు ఆసక్తిగా తిలకించారు.క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో డైమండ్ జూబ్లీ అల్యూమిని అసోసియేషన్ సభ్యులు, SAHS యొక్క మొదటి బ్యాచ్ (1965) శ్రీ. పి. వెంకటేశం A.E.గారు, పూర్వ విద్యార్థులు,పాఠశాల ప్రిన్సిపల్, పాఠశాల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
Read Moreఆదిభట్లలో రతన్ టాటా విగ్రహం ఏర్పాటు చేస్తాం… మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రంగారెడ్డి జిల్లా,ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిభట్లలో 25 కోట్ల రూపాయలతో ఆదిభట్ల నుంచి మంగళ్ పల్లి రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్బంగా నిర్వహించిన బహిరంగసభలో పాల్కొని మాట్లాడారు. సీఎం దావోస్ పర్యటన నుంచి వచ్చాక చర్చించి రతన్ టాటా విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.దేశంలో తన సంపదలో సగానికిపైగా ప్రజల కోసం పంచిన దానశీలురు రతన్ టాటా అని కొనియాడారు.వారి కంపెనీలు ఈ ప్రాంతంలో వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయిని అన్నారు.టాటా కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ తో ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తున్నాం. స్కిల్ సెంటర్స్ ను డెవలప్ చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాంఅని అన్నారు.వారి సేవాతత్పరథకు గుర్తుగా వారిని గౌరవించుకుంటూ…
Read More