ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది.ఎమ్మెల్యే మందుల సామేలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీకులగనన చేపట్టిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు..ఎస్సీ వర్గీకరణ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అని చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనతకాంగ్రెస్ పార్టీ అన్నారు..గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 4వ తేదీనసామాజిక న్యాయ దినంగా ప్రకటించామన్నారు.పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏనాడు మాదిగల పక్షాన లేదని విమర్శించారు.ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను నియమించి 7 నెలల్లోనే తొలగించారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని 100% అమలు చేస్తుందని తెలిపారు.
Read MoreCategory: నల్గొండ
శ్రీస్వామి వారి ఆదాయము
శ్రీస్వామి వారి ఆదాయమురూ:- 30,04,754 /- శ్రీ స్వామి వారికి 680 మందిభక్తులు తలనీలాలు సమర్పించారుకళ్యాణ కట్ట 34,000/-ప్రధాన బుకింగ్ 79,950/కైంకర్యములు 2,001/-సుప్రభాతం 3,400/-బ్రేక్ దర్శనం 78,600/-వ్రతాలు 55,200/-వాహన పూజలు 4,700/-వీఫ్ దర్శనం 1,20,000/-,ప్రచారశాఖ 11,715/-పాతగుట్ట 11,880/-కొండపైకి వాహన ప్రవేశం 2,00,000/-యాదఋషి నిలయం 38,116/-సువర్ణ పుష్పార్చన 31,200/-శివాలయం 5,800/-శాశ్వత పూజలు 25,000/-పుష్కరిణ 750/-ప్రసాదవిక్రయం 5,61,200/-లాకర్స్ 140/-అన్నదానం 22,087 /-విమాన గోపురం 10,000/-లీజెస్ 17,00,000ఇతరములు 9,015 /-
Read Moreఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు The Eagle News నల్లగొండనల్గొండ జిల్లా లోని నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామి అమ్మవారుల కళ్యాణం ఘనంగా జరిగింది.ఈ కళ్యాణంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు, దేవాదాయ అధికారులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం సందర్బంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
Read Moreజాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
The Eagle News సూర్యాపేట. ఈ నెల 16 వ తేది నుండి 20 వరకు 5 రోజుల పాటు జరిగే సూర్యాపేట జిల్లా లోని దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ పరిశీలించారు.అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్.
Read Moreమూడవరోజు వైభవంగా అధ్యయనోత్సవాలు..
పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవములలో భాగంగా మూడవరోజు పురపాట్టు సేవ, తిరుమంజనము,దివ్య ప్రబంధ సేవా కాలము, శ్రీ పాంచరాత్రాగము రిత్య ప్రధాన అర్చకులు,ఉప ప్రధాన అర్చకులు,వేద పండితులు, పారాయనికులు అత్యంత వైభవంగా నిర్వహించారు.
Read Moreనేటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆదాయం.
శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి వారి ఆదాయము రూ:- 14,13,557. 00ఈ రోజు స్వామి వారికి 640 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.ఆదాయ వివరాలు.కళ్యాణ కట్ట 32,000,ప్రధాన బుకింగ్ 60,250,సుప్రభాతం 6,400,బ్రేక్ దర్శనం 86,400,వ్రతాలు 45,600,వాహన పూజలు 7,500,VIP దర్శనం 1,20,000,ప్రచారశాఖ 9,900,పాతగుట్ట 18,590,కొండపైకి వాహన ప్రవేశం 1,50,000,యాదఋషి నిలయం 25,850,సువర్ణపుష్పార్చన 38,200,శివాలయం 6,800,పుష్కరిణ 650,ప్రసాదవిక్రయం 6,11,930,లాకర్స్ 220,అన్నదానం 19,731,విమాన గోపురం 1,50,116,ఇతరములు 23,420.
Read Moreపురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్
మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా ఛార్జ్ మోత్కూరు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ గా యాదాద్రి అదనపు కలెక్టర్ గంగాధర్ సోమవారం ఛార్జ్ తీసుకున్నారు. మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించడంతో మోత్కూర్ స్పెషల్ ఆఫీసర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఆయన వెంట ఉన్నారు.
Read Moreకాటమయ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న… డా.రేఖ
The Eagle News సూర్యాపేటసూర్యాపేట జిల్లా,జాజిరెడ్డిగూడెం మండలం, తిమ్మాపురంలో ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కంఠమహేశ్వర స్వామి ( కాటమయ్య) కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రేఖ చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి డా.రేఖ బోయలపల్లి. బంధు మిత్రులు మరియు గ్రామస్తులు ఆహ్వానం మేరకు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి గ్రామ ప్రజలకు అందరికీ కాటమయ్య పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Read Moreగణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా…. డా.రేఖ
The Eagle News సూర్యాపేట76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డి గూడెం మండలం,అడివెంల గ్రామం లోని పాఠశాలలో జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, రేఖ చారిటబుల్ ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి డా. రేఖ బోయలపల్లి. ఈ సందర్బంగా రేఖ బోయలపల్లి మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలలో ముఖ్య అతిధిగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చాలా సంతోషంగా ఉందన్నారు. రేఖా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అంద చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్, మాజీ సర్పంచ్ మడ్డి పద్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రాథమిక ఉపాధ్యాయురాలు యాదమ్మ, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు,గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
Read Moreదేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయి మంత్రి ఉత్తం
The Eagle News యాదాద్రి భువనగిరినాలుగు సంక్షేమ పథకాలను జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలు 20,027 అందజేసిన అధికారులు రైతు భరోసా పథకం కింద 17,644 మందికి రైతులకు ఎకరానికి 6000 చొప్పున 269.95 కోట్ల కొత్త రేషన్ కార్డులు జిల్లాలో 910 మందికి అందజేత ఇందిరమ్మ ఇల్లు1144 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన అధికారులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 329 మందికి మంజురి పత్రాలు అందజేసిన అధికారులు
Read More