శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి వారి ఆదాయము రూ:- 14,13,557. 00ఈ రోజు స్వామి వారికి 640 మందిభక్తులు తలనీలాలు సమర్పించారు.ఆదాయ వివరాలు.కళ్యాణ కట్ట 32,000,ప్రధాన బుకింగ్ 60,250,సుప్రభాతం 6,400,బ్రేక్ దర్శనం 86,400,వ్రతాలు 45,600,వాహన పూజలు 7,500,VIP దర్శనం 1,20,000,ప్రచారశాఖ 9,900,పాతగుట్ట 18,590,కొండపైకి వాహన ప్రవేశం 1,50,000,యాదఋషి నిలయం 25,850,సువర్ణపుష్పార్చన 38,200,శివాలయం 6,800,పుష్కరిణ 650,ప్రసాదవిక్రయం 6,11,930,లాకర్స్ 220,అన్నదానం 19,731,విమాన గోపురం 1,50,116,ఇతరములు 23,420.
నేటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆదాయం.
