మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ లోని గట్టు మైసమ్మ దేవాలయం జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు. స్థానిక నాయకులు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
